షుగర్ పేషంట్లకు ఈ బ్రేక్ఫాస్ట్ బెస్ట్
ఓట్స్తో చేసే వంటకాలు షుగర్ పేషెంట్లకు మంచివి. రకరకాల వెజిటెబుల్స్తో ఓట్స్ ఉప్మా తింటే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది.
By అంజి Published on 20 Aug 2025 9:14 AM IST
హైదరాబాద్లో ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య
హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసిందో భార్య.
By అంజి Published on 20 Aug 2025 8:33 AM IST
భారత్ - చైనా సంబంధాల మధ్య కీలక పరిణామం
భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటన అనంతరం
By అంజి Published on 20 Aug 2025 7:49 AM IST
కొత్త బిల్లు తీసుకొచ్చిన కేంద్రం.. ఇక ఆన్లైన్ బెట్టింగ్లకు చెక్!
ఆన్లైన్ గేమింగ్ రంగంలో దుర్వినియోగం, అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను నియంత్రించేందుకు కేంద్ర కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 20 Aug 2025 7:29 AM IST
దారుణం.. వితంతువుతో ప్రేమ పెళ్లి.. భర్తను కారుతో గుద్ది చంపిన భార్య కుటుంబం
తమిళనాడులోని మధురై జిల్లాలోని మేలూర్ సమీపంలో భార్య కుటుంబ చేసిన రోడ్డు ప్రమాదంలో 22 ఏళ్ల భర్త మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 20 Aug 2025 7:12 AM IST
పీ4 పథకం.. ఇప్పటి వరకు 13 లక్షల బంగారు కుటుంబాలు షార్ట్లిస్ట్
ప్రత్యేక సాయం కోసం ప్రభుత్వం పీ4 పథకం కింద ఇప్పటివరకు దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను షార్ట్లిస్ట్ చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 20 Aug 2025 7:00 AM IST
ఘోర ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న బస్సు.. 71 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది పిల్లలు సహా 71 మంది మరణించారు.
By అంజి Published on 20 Aug 2025 6:47 AM IST
ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం: మంత్రి జూపల్లి
రాష్ట్రంలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఊరటనిచ్చే వార్త చెప్పారు. ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లిస్తామని...
By అంజి Published on 20 Aug 2025 6:38 AM IST
పార్కింగ్ గొడవ.. తెలంగాణలో 'మార్వాడీ గో బ్యాక్' నిరసనకు ఎలా దారి తీసిందంటే?
సికింద్రాబాద్లో పార్కింగ్ వివాదం పెద్ద వివాదానికి దారితీసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా "మార్వాడీ గో బ్యాక్" ప్రచారానికి ఆజ్యం పోసింది.
By అంజి Published on 19 Aug 2025 1:45 PM IST
రైలు ప్రయాణికుల లగేజీపై కఠిన నిబంధనలు.. కీలక నిర్ణయం దిశగా రైల్వే!
ప్రయాణికుల లగేజీ విషయంలో విమాన ప్రయాణంలో అనుసరించే పద్ధతులను అవలంబించేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 19 Aug 2025 12:56 PM IST
ప్రకాశం బ్యారేజీకి ఉధృతంగా వరద.. మొదట హెచ్చరిక జారీ చేసే ఛాన్స్
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఈ మధ్యాహ్నంలోపు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అశకాశం ఉందని అధికారులు...
By అంజి Published on 19 Aug 2025 11:40 AM IST
వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే?
ఆహారంలో తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను భాగం చేసుకోవాలి. ముఖ్యంగా విటమిన్-సి ఎక్కువగా ఉండే బెర్రీలు, ఆరెంజ్, నిమ్మకాయలు, క్యాప్సికం లాంటివి...
By అంజి Published on 19 Aug 2025 11:13 AM IST












