మానిటర్ బల్లి మాంసాన్ని వండి, వీడియో ఆన్లైన్లో పోస్ట్.. యూట్యూబర్ అరెస్ట్
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో అరుదైన, రక్షిత సరీసృపాల జాతి అయిన మానిటర్ బల్లి మాంసాన్ని వండి, దాని వీడియోను సోషల్
By అంజి Published on 22 Aug 2025 7:53 AM IST
నేడు 1,623 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైద్య ఆరోగ్య శాఖలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ...
By అంజి Published on 22 Aug 2025 7:39 AM IST
Telangana: త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్న్యూస్. త్వరలో తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీని తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్...
By అంజి Published on 22 Aug 2025 7:21 AM IST
Andhrapradesh: గణేష్ మండపం పర్మిషన్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి
రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో పండళ్లను ఏర్పాటు చేయాలనుకునే గణేష్ ఉత్సవ్ కమిటీ నిర్వాహకులు ganeshutsav.net పోర్టల్లో పోలీసు అనుమతి
By అంజి Published on 22 Aug 2025 7:03 AM IST
ఈ నెల 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.
By అంజి Published on 22 Aug 2025 6:38 AM IST
పెన్షన్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సదరం సర్టిఫికెట్ల పునః పరిశీలనలో ఏ ఒక్క దివ్యాంగుడికీ అన్యాయం జరగకూడదని, నకిలీ పెన్షన్లు మాత్రమే తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
By అంజి Published on 22 Aug 2025 6:19 AM IST
Hyd: ఇద్దరు చిన్నారులను సంపులో పడేసి చంపి.. ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం
నవమాసాలు మోసి, కనిపెంచిన ఆ తల్లే ఆ పిల్లల ఊపిరి తీసింది. తల్లి ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్...
By అంజి Published on 20 Aug 2025 1:45 PM IST
పాక్షికంగా కాలిపోయిన విద్యార్థిని డెడ్బాడీ లభ్యం.. అత్యాచారం జరిగిందని అనుమానం
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో 20 ఏళ్ల విద్యార్థిని పాక్షికంగా కాలిపోయిన మృతదేహం ఆమె అదృశ్యమైన రెండు రోజుల తర్వాత లభ్యమైంది.
By అంజి Published on 20 Aug 2025 1:05 PM IST
Telangana: స్కూటీతో ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిపడ్డ కానిస్టేబుల్.. వీడియో
యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు.
By అంజి Published on 20 Aug 2025 12:42 PM IST
తెలంగాణ రైతులకు శుభవార్త.. రాష్ట్రానికి 50 వేల మెట్రిక్ టన్నుల యురియా
యూరియా కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటం ఫలించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలకు మంత్రి తుమ్మల...
By అంజి Published on 20 Aug 2025 12:02 PM IST
దివ్యాంగ పెన్షన్లు.. మరో ఛాన్స్ కల్పించిన ఏపీ ప్రభుత్వం
పెన్షన్కు అనర్హులుగా నోటీసులు అందుకున్న దివ్యాంగులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దివ్యాంగ పెన్షన్కు అప్పీలు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి...
By అంజి Published on 20 Aug 2025 10:23 AM IST
క్రైమ్ షో సీఐడీతో ప్రేరణ పొంది.. ప్రియుడి సహాయంతో భర్త గొంతు కోసి చంపిన భార్య
సీఐడీ వంటి క్రైమ్ షోలు చూసి.. ఓ మహిళ తన ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి భర్తను చంపించింది. ఈ కేసులో మహిళతో పాటు మరో ఇద్దరిని జైపూర్ పోలీసులు అరెస్టు...
By అంజి Published on 20 Aug 2025 9:56 AM IST












