'వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ పెన్షన్ ఆగదు'.. మంత్రి కొండపల్లి బిగ్ అప్డేట్
పెన్షన్లు తొలగిస్తున్నట్టు వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి...
By అంజి Published on 23 Aug 2025 8:05 AM IST
విద్యుత్ స్తంభాలపై అనుమతి లేని కేబుల్స్ తొలగించండి: హైకోర్టు
నగరంలోని విద్యుత్ స్తంభాలపై అనుమతి లేకుండా ఉంచిన కేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగించాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం TGSPDCL, ఇతర విద్యుత్ సంస్థలను...
By అంజి Published on 23 Aug 2025 7:32 AM IST
సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాద్లో కన్నుమూశారు.
By అంజి Published on 23 Aug 2025 7:02 AM IST
బీఎస్ఎఫ్లో 3,588 పోస్టులు.. నేడే చివరి తేదీ
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ ట్రేడ్స్మన్ రిక్రూట్మెంట్ పోస్టుల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ.
By అంజి Published on 23 Aug 2025 6:52 AM IST
రైతులకు భారీ శుభవార్త.. ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
రైతులకు ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
By అంజి Published on 23 Aug 2025 6:36 AM IST
రక్తాన్ని శుద్ధి చేసే ఈ సహజ మూలికల గురించి తెలుసా?
మన శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ను, పోషకాలను రక్తం చేరవేస్తుంది. అలాగే కణాల్లోని కార్బన్ డయాక్సైడ్, ఇతర వ్యర్థాలను తొలగించడంలో కీలకపాత్ర...
By అంజి Published on 22 Aug 2025 1:32 PM IST
వైసీపీ ముసుగు మళ్ళీ తొలగింది: వైఎస్ షర్మిల
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్ధతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. 'వైసీపీ ముసుగు మళ్లీ...
By అంజి Published on 22 Aug 2025 12:27 PM IST
Video: అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గేయం ఆలపించిన డీకే.. బీజేపీ ఎమ్మెల్యేల హర్షధ్వానాలు
కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తన రాజకీయ ప్రస్థానంపై మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గేయం ఆలపించి ఆశ్చర్యపరిచారు.
By అంజి Published on 22 Aug 2025 11:26 AM IST
'ఆ ఎమ్మెల్యే నాపై అత్యాచారం చేయాలనుకుంటున్నాడు'.. ట్రాన్స్జెండర్ సంచలన ఆరోపణలు
కేరళలోని పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తనపై అత్యాచారం చేయాలనే
By అంజి Published on 22 Aug 2025 10:48 AM IST
'పెళ్లి చేసుకుందామని ఒత్తిడి'.. ప్రియురాలిని 7 ముక్కలుగా నరికిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలోని బావిలో ఓ మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా చేయబడి కనిపించింది.
By అంజి Published on 22 Aug 2025 10:00 AM IST
తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు!
రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు పెరగనున్నాయి. గరిష్ఠంగా ధరలు మూడు రెట్లు పెరిగే ఛాన్స్ ఉంది.
By అంజి Published on 22 Aug 2025 9:16 AM IST
నేడు తెలంగాణ బంద్.. డీజీపీకి మార్వాడీ సంఘం లేఖ
తెలంగాణలోని మార్వాడీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరిత ప్రసంగం,రెచ్చగొట్టే చర్యలపై చర్యలు తీసుకోవాలని మార్వాడీ
By అంజి Published on 22 Aug 2025 8:32 AM IST












