ఆంధ్రప్రదేశ్ - Page 259
దరఖాస్తుల ద్వారానే రూ.1800 కోట్ల అర్జన.. నెక్స్ట్ టార్గెట్ అదే
ఆంధ్రప్రదేశ్ లోని 3,396 మద్యం అవుట్లెట్లకు సంబంధించి నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద రూ. 1,800 కోట్లు ప్రభుత్వం ఆర్జించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Oct 2024 9:50 PM IST
AP కేడర్ కు కేటాయింపు ఉత్తర్వులను సవాలు చేసిన IAS అధికారులు
ఆంధ్రప్రదేశ్ కేడర్ లో పని చేయాలంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నలుగురు ఐఎఎస్ అధికారులు వాకాటి కరుణ,...
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Oct 2024 9:22 PM IST
పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి : మంత్రి కొల్లు రవీంద్ర
నూతన ఎక్సైజ్ పాలసీ 2024ని అత్యంత పారదర్శకంగా అమలు చేసిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
By Kalasani Durgapraveen Published on 14 Oct 2024 9:02 PM IST
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో పారిశ్రామిక రంగ అభివృద్దికి ప్రత్యేక హబ్: ముఖ్యమంత్రి చంద్రబాబు
సచివాలయంలో ఇండస్ట్రియల్ డవల్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Kalasani Durgapraveen Published on 14 Oct 2024 8:03 PM IST
ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది : హోం మంత్రి అనిత
బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Kalasani Durgapraveen Published on 14 Oct 2024 7:45 PM IST
పల్లె పండుగలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
రాజకీయాల్లో ప్రజల మన్ననలు పొందడం, వారి కోసం పాలకులతో పోరాడటం సులభమే కావొచ్చు.
By Kalasani Durgapraveen Published on 14 Oct 2024 6:50 PM IST
కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా షాపులు దక్కాయి : వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్
ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
By Medi Samrat Published on 14 Oct 2024 5:30 PM IST
భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక.. అధికారులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది
By Medi Samrat Published on 14 Oct 2024 11:56 AM IST
మద్యం దుకాణాల కోసం మొదలైన లాటరీ ప్రక్రియ.. ఎంపికైతే ఎన్ని డబ్బులు కట్టాలంటే.?
ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ రాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, 89,882 మంది ధరఖాస్తులు చేసుకున్నారు
By M.S.R Published on 14 Oct 2024 9:29 AM IST
ఏపీలో నేడు 'పల్లె పండుగ'.. పవన్ ఏ పల్లెకు వెళ్లనున్నారంటే.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు
By Medi Samrat Published on 14 Oct 2024 9:20 AM IST
ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి.? : వైఎస్ జగన్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ లోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంపై తీవ్ర విమర్శలు చేశారు
By M.S.R Published on 14 Oct 2024 9:14 AM IST
విద్యార్ధులకు గుడ్న్యూస్.. ఈరోజు కూడా విద్యా సంస్థలకు సెలవు
దసరా సెలవులు అయిపోయాయి. ఇక పిల్లలు స్కూల్స్ కు వెళ్లడం మొదలు పెట్టారు.
By Medi Samrat Published on 14 Oct 2024 9:07 AM IST











