టాప్ స్టోరీస్ - Page 454
వాళ్లు పత్తా లేరు, వీళ్లు భజన చేస్తున్నారు: సీఎం రేవంత్
తెలంగాణ రైతులకు యూరియా సరఫరా విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోంది..అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం...
By Knakam Karthik Published on 19 Aug 2025 1:37 PM IST
Hyderabad: సిటీలో గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం కీలక సూచనలు
హైదరాబాద్: సిటీలో గణేష్ ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 19 Aug 2025 1:20 PM IST
రైలు ప్రయాణికుల లగేజీపై కఠిన నిబంధనలు.. కీలక నిర్ణయం దిశగా రైల్వే!
ప్రయాణికుల లగేజీ విషయంలో విమాన ప్రయాణంలో అనుసరించే పద్ధతులను అవలంబించేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 19 Aug 2025 12:56 PM IST
ఏపీలో తీరం దాటిన వాయుగుండం..హెచ్చరికలు జారీ
వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం ఉదయం ఒడిశా- ఉత్తర కోస్తా సమీపంలో గోపాల్పూర్ వద్ద తీరం దాటింది.
By Knakam Karthik Published on 19 Aug 2025 12:10 PM IST
స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది
By Knakam Karthik Published on 19 Aug 2025 11:57 AM IST
ప్రకాశం బ్యారేజీకి ఉధృతంగా వరద.. మొదట హెచ్చరిక జారీ చేసే ఛాన్స్
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఈ మధ్యాహ్నంలోపు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అశకాశం ఉందని అధికారులు...
By అంజి Published on 19 Aug 2025 11:40 AM IST
వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే?
ఆహారంలో తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను భాగం చేసుకోవాలి. ముఖ్యంగా విటమిన్-సి ఎక్కువగా ఉండే బెర్రీలు, ఆరెంజ్, నిమ్మకాయలు, క్యాప్సికం లాంటివి...
By అంజి Published on 19 Aug 2025 11:13 AM IST
స్త్రీ శక్తి పథకం..మరో గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 19 Aug 2025 11:07 AM IST
మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి కేసు.. పోక్సో చట్టంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల కేసులో ఒక మహిళపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది.
By అంజి Published on 19 Aug 2025 10:23 AM IST
హైదరాబాద్లో బాలిక దారుణ హత్య.. వెలుగులోకి కీలక విషయాలు
ఆగస్టు 18, సోమవారం కూకట్పల్లిలోని సంగీత్ నగర్ ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలిక హత్యకు గురైంది. తాజాగా ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి...
By అంజి Published on 19 Aug 2025 9:26 AM IST
కాసేపట్లో ఆసియా కప్కు భారత జట్టును ప్రకటించనున్న సెలక్షన్ కమిటీ.. ఇంత పోటీనా.?
ఆసియా కప్ 2025 UAE గడ్డపై సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.
By Medi Samrat Published on 19 Aug 2025 9:22 AM IST
Hyderabad: గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరు మృతి
హైదరాబాద్ నగరంలో వినాయక విగ్రహ తరలింపు అపశ్రుతి చోటు చేసుకుంది.
By అంజి Published on 19 Aug 2025 9:09 AM IST














