టాప్ స్టోరీస్ - Page 430
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి భారీ వర్ష సూచన
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది..
By Knakam Karthik Published on 26 Aug 2025 1:07 PM IST
దారుణం..వరకట్నం కోసం భార్యను కట్టేసి నోట్లో వేడి కత్తి పెట్టిన భర్త
మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్యను కట్టేసి ఆమె నోట్లో వేడి కత్తిని పెట్టి తీవ్రంగా హింసించాడు
By Knakam Karthik Published on 26 Aug 2025 12:07 PM IST
'అలా అనడం ప్రజలను అవమానించడమే'.. కాంగ్రెస్పై బండి సంజయ్ ధ్వజం
కాంగ్రెస్ వాళ్లది బిచ్చగాళ్ల బతుకంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.
By అంజి Published on 26 Aug 2025 11:36 AM IST
ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 26 Aug 2025 11:34 AM IST
కేంద్రం అసమర్థతతోనే యూరియా కష్టాలు..రైతులకు మంత్రి బహిరంగ లేఖ
తెలంగాణలోనే కాదు..దేశమంతా యూరియా కొరత ఉంది..అని రాష్ట్ర రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 26 Aug 2025 11:19 AM IST
మహిళను గొంతు కోసి చంపి.. డెడ్బాడీని కాలువలో పడేసిన దర్జీ
ఓ మహిళను చంపి, ఆమె మృతదేహాన్ని కాలువలో పడేసిన కేసులో ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 26 Aug 2025 10:46 AM IST
దేశంలో హైకోర్టు జడ్జీల బదిలీలు..సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం
దేశంలోని హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 26 Aug 2025 10:40 AM IST
రాయలసీమలో చెరువులన్నీ జలాలతో కళకళలాడాలి: సీఎం చంద్రబాబు
కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 26 Aug 2025 10:21 AM IST
Ganesh Chaturthi 2025: గణేష్ పూజకు అత్యంత పవిత్రమైన సమయం ఇదే
వినాయక చతుర్థి అని కూడా పిలువబడే గణేష్ చతుర్థి భారతదేశంలో అత్యంత విస్తృతంగా జరుపుకునే హిందూ పండుగలలో ఒకటి.
By అంజి Published on 26 Aug 2025 10:02 AM IST
ఏపీ రైతులకు బిగ్ రిలీఫ్.. 10,800 మెట్రిక్ టన్నుల యూరియాకు కేంద్రం అనుమతి
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తీవ్ర యూరియా కొరతతో సతమతమవుతున్న రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా, ఒడిశాలోని ధర్మరా పోర్టు నుండి ఆంధ్రప్రదేశ్కు 10,800 మెట్రిక్...
By అంజి Published on 26 Aug 2025 9:15 AM IST
విషాదం.. పురుగును మింగడంతో ఊపిరాడక చిన్నారి మృతి
తిరువల్లూరు సమీపంలోని తమరైపాక్కం శక్తి నగర్లో ఇంట్లో ఆడుకుంటున్న ఏడాది వయసున్న చిన్నారి అకస్మాత్తుగా నేలపై పాకుతున్న పురుగుని పట్టుకుని మింగేసింది.
By అంజి Published on 26 Aug 2025 8:23 AM IST
మరో అల్పపీడనం.. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలపై సముద్ర మట్టానికి 1.5 & 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని
By అంజి Published on 26 Aug 2025 7:53 AM IST














