టాప్ స్టోరీస్ - Page 420

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
ఏపీలో రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన‌ ప్రధాని మోదీ
ఏపీలో రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన‌ ప్రధాని మోదీ

సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభ వేదిక నుంచి ప్రధాని మోదీ వివిధ ప్రాజెక్టులను వర్చువలుగా ప్రారంభించారు.

By Medi Samrat  Published on 16 Oct 2025 3:52 PM IST


నిమిష ప్రియకు ఉరిశిక్ష పడుతుందా.? లేదా.? సుప్రీంకు సమాచారం ఇచ్చిన కేంద్రం
నిమిష ప్రియకు ఉరిశిక్ష పడుతుందా.? లేదా.? సుప్రీంకు సమాచారం ఇచ్చిన కేంద్రం

యెమెన్‌లో హత్య కేసులో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షను ప్రస్తుతానికి నిలిపివేశారు.

By Medi Samrat  Published on 16 Oct 2025 3:44 PM IST


అందుకే గూగుల్ కర్ణాటకను కాదనుకుంది..!
అందుకే గూగుల్ కర్ణాటకను కాదనుకుంది..!

గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 16 Oct 2025 3:24 PM IST


రష్యా నుంచి చమురు తీసుకోనని ప్రధాని మోదీ చెప్పారు : ట్రంప్ మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
'రష్యా నుంచి చమురు తీసుకోనని ప్రధాని మోదీ చెప్పారు' : ట్రంప్ మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి భారతదేశానికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్న ప్రకటనలు ప్రధాని...

By Medi Samrat  Published on 16 Oct 2025 2:50 PM IST


National News,  Karnataka, Caste survey, Narayana Murthy, Sudha Mulrty
కర్ణాటకలో కులగణన సర్వే..వివరాల వెల్లడికి సుధామూర్తి దంపతుల నిరాకరణ

కర్ణాటక సామాజిక-ఆర్థిక సర్వేలో పాల్గొనడం స్వచ్ఛందమని హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, సుధా మూర్తి దూరంగా ఉన్నారు.

By Knakam Karthik  Published on 16 Oct 2025 1:50 PM IST


Telangana, Supreme Court, Congress Government, BC Reservations
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్‌కు సుప్రీంలో బిగ్ షాక్

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది.

By Knakam Karthik  Published on 16 Oct 2025 1:25 PM IST


Telangana, Warangal, Konda Murali, Cm Revanthreddy
Video: సీఎం రేవంత్‌తో విభేదాలు లేవు: కొండా మురళి

కొండా సుష్మిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గురువారం స్పందించారు

By Knakam Karthik  Published on 16 Oct 2025 12:40 PM IST


National News, Bihar,  Bihar Assembly polls, JDU
బీహార్ ఎన్నికలకు 44 మంది అభ్యర్థులతో JDU తుది జాబితా విడుదల

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జెడియు) గురువారం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 44 మంది అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది

By Knakam Karthik  Published on 16 Oct 2025 12:02 PM IST


Telangana, auction government lands, Congress Government
ప్రభుత్వ భూములు వేలానికి మరోసారి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్రంలో ప్రభుత్వ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది.

By Knakam Karthik  Published on 16 Oct 2025 11:44 AM IST


Crime News, Uttarpradesh, Barabanki,  illicit relationship
మేనల్లుడితో ఎఫైర్‌తో భర్తను చంపించిన భార్య..నేరం బయటపెట్టిన 8 ఏళ్ల కుమారుడు

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో జరిగిన ఒక హత్య కేసులో, తన భర్తను చంపడానికి ఒక మహిళ రూ. లక్ష చెల్లించిందని వెల్లడైన తర్వాత, ఒక ఇ-రిక్షా డ్రైవర్‌ను అరెస్టు...

By Knakam Karthik  Published on 16 Oct 2025 10:30 AM IST


National News, Indian Railways, Railway Minister Ashwini Vaishnav, Vande Bharat 4.0
త్వరలో వందేభారత్ 4.0..కేంద్ర రైల్వే మంత్రి కీలక ప్రకటన

భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్లలో కొత్త వెర్షన్ రాబోతుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు.

By Knakam Karthik  Published on 16 Oct 2025 9:31 AM IST


National News, Haryana, IPS officer Puran Kumar, Haryana cop suicide case, Avneet Kaur
హర్యానా పోలీస్ సూసైడ్ కేసులో IPS పురాణ్ కుమార్ భార్యపై FIR

హర్యానా పోలీసు అధికారి సందీప్ కుమార్ ఆత్మహత్య కేసులో రోహ్‌తక్ సదర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది

By Knakam Karthik  Published on 16 Oct 2025 8:55 AM IST


Share it