టాప్ స్టోరీస్ - Page 344
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది: మోదీ
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది..అని భారత ప్రధాని మోదీ అన్నారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 5:15 PM IST
జాగ్రత్త..రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 21 Sept 2025 5:06 PM IST
పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ వెలుగు నింపింది : మంత్రి లోకేశ్
పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) వెలుగు నింపింది..అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు
By Knakam Karthik Published on 21 Sept 2025 4:58 PM IST
వారు చనిపోవడానికి కారణం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే: హరీశ్రావు
వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని..మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 4:20 PM IST
లోన్యాప్స్ అప్పులు తీర్చేందుకు లేడీ గెటప్లో ఫ్రెండ్ ఇంట్లోనే వ్యక్తి చోరీ
లోన్ యాప్ల ద్వారా చేసిన అప్పులు తీర్చేందుకు బంజారాహిల్స్లోని తన స్నేహితుడి ఇంట్లో దొంగతనం చేయడానికి ఒక వ్యక్తి మహిళ వేషంలో వెళ్లాడు.
By Knakam Karthik Published on 21 Sept 2025 3:46 PM IST
తెలంగాణలో సంచలనం..మరణ వాంగ్మూలం పేరుతో డీఎస్పీ నళిని లేఖ
డీఎస్పీ నళిని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మరణ వాంగ్మూలం అంటూ ఓ లేఖను విడుదల చేసిన ఆమె అందులో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 3:34 PM IST
ఇవాళ 5 గంటలకు ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు.?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 3:16 PM IST
అసత్య ప్రచారాలు నమ్మకండి: టీపీసీసీ చీఫ్ మహేశ్
లంగాణ బంజారా భారతి ఆధ్వర్యంలో లంబడాలను షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్లలో చేర్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 3:06 PM IST
భారత్ vs పాక్ మ్యాచ్కు షాక్, 2 కొంటే ఒకటి ఫ్రీ ఇచ్చినా అమ్ముడవని టికెట్లు
దుబాయ్లో జరుగుతున్న ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ పోరుకు అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి
By Knakam Karthik Published on 21 Sept 2025 2:31 PM IST
ముంబైలోని దిశా పటాని ఇంటి బయట భద్రత కట్టుదిట్టం
సెప్టెంబర్ 12న బరేలీలోని బాలీవుడ్ నటి దిశా పటాని ఇంటి వెలుపల కాల్పులు జరిగిన వారం తర్వాత..
By అంజి Published on 21 Sept 2025 1:29 PM IST
తెలంగాణలో దారుణం.. కన్నతల్లిని చంపిన కొడుకు
రంగారెడ్డి జిల్లా పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కొడుకు మద్యం మత్తులో తన తల్లిని హతమార్చాడు.
By అంజి Published on 21 Sept 2025 12:45 PM IST
Hyderabad: హైడ్రా ఆపరేషన్.. 100 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అథారిటీ (HYDRAA) టాస్క్ ఫోర్స్ సెప్టెంబర్ 20, శనివారం గాజులరామారంలో..
By అంజి Published on 21 Sept 2025 12:00 PM IST














