టాప్ స్టోరీస్ - Page 316
తెలంగాణ వెయిటింగ్ లిస్ట్ దరఖాస్తుదారులకు హజ్ కమిటీ ఆమోదం
2026 సంవత్సరం హజ్ యాత్ర కోసం దరఖాస్తుదారుల మొదటి వెయిటింగ్ జాబితాను భారత హజ్ కమిటీ విడుదల చేసింది.
By Medi Samrat Published on 30 Sept 2025 4:43 PM IST
కాంతార: చాప్టర్1 వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందన
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘కాంతార:చాప్టర్1’.
By Medi Samrat Published on 30 Sept 2025 4:36 PM IST
ఐబొమ్మను టార్గెట్ చేసిన తెలంగాణ పోలీసు
హైదరాబాద్ పోలీసులు ఆన్లైన్ పైరసీపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు....
By Medi Samrat Published on 30 Sept 2025 4:30 PM IST
పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయండి..కేంద్రానికి సీఎం రిక్వెస్ట్
పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
By Knakam Karthik Published on 30 Sept 2025 4:30 PM IST
కనకదుర్గమ్మ సన్నిధిలో నటి హేమ కన్నీరు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నటి హేమ భావోద్వేగానికి గురయ్యారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
By Medi Samrat Published on 30 Sept 2025 4:25 PM IST
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
రాగల 3 గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు
By Medi Samrat Published on 30 Sept 2025 4:20 PM IST
భారత్ గెలవడానికి ఆ పాక్ ఆటగాడే కారణం: అశ్విన్
2025 ఆసియా కప్ ఫైనల్లో 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, టీం ఇండియా కేవలం 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
By Medi Samrat Published on 30 Sept 2025 4:12 PM IST
పాక్లోని క్వెట్టాలో కారు బాంబు పేలుడు, 8 మంది మృతి
క్వెట్టాలోని ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం వెలుపల భారీ కారు బాంబు పేలుడు సంభవించింది
By Knakam Karthik Published on 30 Sept 2025 2:51 PM IST
ఫస్ట్ నైట్ రాత్రి ఆ పని చేసిన భార్య.. షాక్లో భర్త.. తెల్లవారుజాము 3 గంటల సమయంలో..
రాజస్థాన్లోని కిషన్గఢ్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ నైట్ రోజు భార్య చేసిన పనికి.. భర్త కుటుంబం షాక్కు గురైంది.
By అంజి Published on 30 Sept 2025 2:01 PM IST
బీసీలపై మాట్లాడే హక్కు ఈటల, బండికి లేదు: టీపీసీసీ చీఫ్
ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది కేసీఆర్, కేటీఆర్..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు
By Knakam Karthik Published on 30 Sept 2025 1:56 PM IST
ఈ ఏడాది 88 శాతం ఆదాయ వృద్ధి.. బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా దూసుకుపోతున్న వెర్సే ఇన్నోవేషన్
భారత్కు చెందిన ప్రముఖ స్థానిక భాషా సాంకేతిక వేదిక, AI-ఆధారిత టెక్ కంపెనీ అయిన వెర్సే ఇన్నోవేషన్ 2024 - 2025 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను...
By అంజి Published on 30 Sept 2025 12:57 PM IST
రేపు RSS శతజయంతి ఉత్సవాలలో పాల్గొననున్న ప్రధాని మోదీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతజయంతి ఉత్సవాలలో భాగంగా అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన అతిథిగా పాల్గొననున్నారు
By Knakam Karthik Published on 30 Sept 2025 12:50 PM IST














