టాప్ స్టోరీస్ - Page 276
ఇల్లు శుభ్రం చేస్తుండగా బయటపడ్డ 2,000 రూపాయల నోట్లు.. ఎన్ని లక్షలంటే..?
దీపావళి పండుగ సమీపిస్తుండటంతో భారతీయులు తమ ఇళ్లను శుభ్రపరచడానికి సిద్ధమయ్యారు.
By Medi Samrat Published on 13 Oct 2025 8:18 PM IST
తమన్నాపై అలాంటి చెత్త కామెంట్లు చేసిన సీనియర్ నటుడు
తమన్నా భాటియాపై నటుడు అన్ను కపూర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
By Medi Samrat Published on 13 Oct 2025 8:08 PM IST
విజయానికి 58 పరుగుల దూరంలో..
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది.
By Medi Samrat Published on 13 Oct 2025 7:13 PM IST
ప్రధాని మోదీని కలిసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై...
By Medi Samrat Published on 13 Oct 2025 6:17 PM IST
Andhra Pradesh : రేపు ఈ జిల్లాలలో భారీ వర్షాలు
కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...
By Medi Samrat Published on 13 Oct 2025 5:58 PM IST
విశాఖలో చారిత్రాత్మక గూగుల్ ఏఐ హబ్కు రేపు ఢిల్లీలో అవగాహన ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు రేపు ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది.
By Knakam Karthik Published on 13 Oct 2025 5:20 PM IST
ఆ భయంతోనే భారత్-పాక్ యుద్ధం ఆగిపోయింది : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై పెద్ద ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 13 Oct 2025 4:41 PM IST
సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:39 PM IST
మీర్పేట్ మాధవి హత్య కేసు విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు
మాధవి హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:25 PM IST
ఎట్టకేలకు మూతపడ్డ కోల్డ్రిఫ్ సిరప్ తయారీ సంస్థ
మధ్యప్రదేశ్లో 22 మంది మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తయారు చేస్తున్న 'శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ' తయారీ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు...
By Medi Samrat Published on 13 Oct 2025 4:11 PM IST
కాంగ్రెస్లో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి
మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ సోమవారం కాంగ్రెస్లో చేరారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:07 PM IST
గుడ్న్యూస్..కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు పొడిగిస్తూ ఉత్తర్వులు
పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే ల్యాబ్ టెక్నీషియన్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 13 Oct 2025 3:39 PM IST











