టాప్ స్టోరీస్ - Page 262
ఉలిక్కిపడ్డ సత్యసాయి జిల్లా
ఏపీలో ఉగ్రవాదుల కలకలం రేగింది.
By Medi Samrat Published on 17 Oct 2025 9:00 PM IST
అది నిజమని తేలితే.. మేమే సన్మానం చేస్తాం : గుడివాడ అమర్ నాథ్
వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు అంటున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
By Medi Samrat Published on 17 Oct 2025 8:30 PM IST
షాకింగ్.. కన్న కూతురిని 27 ఏళ్లపాటు బందీగా ఉంచిన తల్లిదండ్రులు
దక్షిణ పోలాండ్లో ఓ మహిళను ఆమె తల్లిదండ్రులు 27 ఏళ్లపాటు బందీగా ఉంచారు.
By Medi Samrat Published on 17 Oct 2025 7:43 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాలలో భారీ వర్షాలు
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శనివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
By Medi Samrat Published on 17 Oct 2025 6:59 PM IST
టీటీడీ పరకామణి చోరీ కేసు.. అధికారుల తీరుపై హైకోర్టు సీరియస్
తిరుమల పరకామణిలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
By Medi Samrat Published on 17 Oct 2025 6:35 PM IST
హిందూ అమ్మాయిలు జిమ్కు వెళ్లకూడదు
హిందూ అమ్మాయిలు జిమ్కు వెళ్లకూడదని బీజేపీ మహారాష్ట్ర ఎమ్మెల్యే గోపీచంద్ పదాల్కర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
By Medi Samrat Published on 17 Oct 2025 5:58 PM IST
తిరుపతి కలెక్టరేట్ను బాంబులతో పేల్చేస్తామంటూ మెయిల్
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు ప్రజలను, అధికారులను పరుగులు పెట్టించాయి.
By Medi Samrat Published on 17 Oct 2025 5:51 PM IST
వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్..!
టీమిండియాతో వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది.
By Medi Samrat Published on 17 Oct 2025 5:45 PM IST
రేవంత్ కేబినెట్ అరడజను వర్గాలుగా విడిపోయింది: హరీశ్ రావు
రాష్ట్ర మంత్రివర్గం దండుపాళ్యం ముఠా మాదిరి తయారైందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 17 Oct 2025 5:40 PM IST
ఆఫ్ఘన్ సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడి..ఏడుగురు పాక్ సైనికులు మృతి
ఉత్తర వజీరిస్తాన్లోని సైనిక శిబిరంపై జరిగిన 'సమన్వయ ఆత్మాహుతి దాడి'లో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు మరణించగా, 13 మంది గాయపడ్డారని పాకిస్తాన్ భద్రతా...
By Knakam Karthik Published on 17 Oct 2025 5:20 PM IST
JubileeHills bypoll: కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ నామినేషన్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు
By Knakam Karthik Published on 17 Oct 2025 4:40 PM IST
వడ్డెర్లకు మైనింగ్ లీజులు..సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
వడ్డెర్లకు మైనింగ్ లీజుల కేటాయింపు అంశంపై విధానాన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు
By Knakam Karthik Published on 17 Oct 2025 4:05 PM IST














