టాప్ స్టోరీస్ - Page 247

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Andhra Pradesh, Network hospitals, Ap Government, NTR Vaidya Seva
Andrapradesh: నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు రూ.250 కోట్లు విడుద‌ల

డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ‌(నెట్‌వర్క్) ఆసుప‌త్రుల బ‌కాయిల్లో రూ.250 కోట్లను ప్ర‌భుత్వం బుధ‌వారం రాత్రి విడుద‌ల చేసింది.

By Knakam Karthik  Published on 23 Oct 2025 6:57 AM IST


Andrapradesh, Cm Chandrababu, UAE Visit, AP policies
ఏపీ విధానాలు పరిశీలించాకే పెట్టుబడులు పెట్టండి..యూఏఈ టూర్‌లో సీఎం పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విధానాలను, అనువైన పరిస్థితులను పరిశీలించాకే పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్‌లోని పారిశ్రామికవేత్తలకు...

By Knakam Karthik  Published on 23 Oct 2025 6:51 AM IST


Telangana, Cabinet Meeting, Cm Revanthreddy, Politics, BC Reservations
నేడు కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే..!

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.

By Knakam Karthik  Published on 23 Oct 2025 6:44 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయట పడగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు...

By జ్యోత్స్న  Published on 23 Oct 2025 6:38 AM IST


ఐసీసీ ర్యాంకింగ్స్.. దుమ్ము దులిపిన సిరాజ్, బుమ్రా
ఐసీసీ ర్యాంకింగ్స్.. దుమ్ము దులిపిన సిరాజ్, బుమ్రా

ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

By Medi Samrat  Published on 22 Oct 2025 9:10 PM IST


సిద్ధరామయ్యపై కుమారుడి సంచలన ఆరోపణలు
సిద్ధరామయ్యపై కుమారుడి సంచలన ఆరోపణలు

కర్ణాటక రాజకీయాలను కదిలించే ఒక ప్రకటనలో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య తన తండ్రి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 22 Oct 2025 8:20 PM IST


డీఎస్పీ జయసూర్య మంచి వారే : రఘురామ
డీఎస్పీ జయసూర్య మంచి వారే : రఘురామ

భీమవరం డీఎస్పీ జయసూర్య సివిల్ వివాదాల్లో కలుగజేసుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీ నయీం అశ్మిని డిప్యూటీ సీఎం పవన్ నివేదిక కోరారు.

By Medi Samrat  Published on 22 Oct 2025 7:30 PM IST


అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంధాలయం
అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంధాలయం

దుబాయ్ లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంధాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రూ.100 కోట్ల విరాళంతో వరల్డ్ క్లాస్ లైబ్రరీని...

By Medi Samrat  Published on 22 Oct 2025 7:20 PM IST


Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.. మ‌రో ఐదు రోజులకు రెయిన్‌ అల‌ర్ట్‌..!
Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.. మ‌రో ఐదు రోజులకు రెయిన్‌ అల‌ర్ట్‌..!

నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్...

By Medi Samrat  Published on 22 Oct 2025 7:12 PM IST


ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌రో గుడ్‌న్యూస్‌
ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌రో గుడ్‌న్యూస్‌

ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది.

By Medi Samrat  Published on 22 Oct 2025 6:46 PM IST


Andrapradesh, Kakinada District, Tuni, Man Attempted To Rape, school girl, Ysrcp, Tdp
కూటమి నేతలైతే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేయొచ్చా?: శ్యామల

కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారయత్నం ఘటన అంశంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందించారు.

By Knakam Karthik  Published on 22 Oct 2025 5:46 PM IST


రాజయ్య పేటకు వైఎస్ జగన్
రాజయ్య పేటకు వైఎస్ జగన్

బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

By Medi Samrat  Published on 22 Oct 2025 5:32 PM IST


Share it