తెలంగాణ - Page 238
తెలంగాణ ఉద్యమం తరహా పోరాటానికి బీసీలు సిద్ధం కావాలి: కవిత
మరో తెలంగాణ ఉద్యమం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని, తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత...
By Knakam Karthik Published on 10 Feb 2025 2:32 PM IST
Hyderabad: రంగరాజన్ను పరామర్శించిన కేటీఆర్
నిన్న జరిగిన దాడిలో గాయపడిన చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ను మాజీ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్...
By అంజి Published on 10 Feb 2025 1:36 PM IST
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు
తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఫాంహౌస్కే పరిమితం అయిన కేసీఆర్కు ప్రతిపక్ష హోదా...
By అంజి Published on 10 Feb 2025 12:17 PM IST
Telangana: ఇవాళ లేదా రేపు ఖాతాల్లోకి డబ్బులు!
రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేయనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు.
By అంజి Published on 10 Feb 2025 9:40 AM IST
Telangana: ఇందిరమ్మ ఇళ్ల ప్రీ-గ్రౌండింగ్ కోసం అధికారుల ఏర్పాట్లు
తెలంగాణ వ్యాప్తంగా మండలానిక ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ల అర్హుల లిస్ట్ను రెడీ చేశారు. ఈ మేరకు ఇళ్ల గ్రౌండింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు...
By అంజి Published on 10 Feb 2025 7:23 AM IST
సుపరిపాలనకు.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉదహారణ: సీఎం రేవంత్
భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, గ్యారంటీలను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
By అంజి Published on 10 Feb 2025 7:00 AM IST
హయత్నగర్లో హైడ్రా కూల్చివేతలు..అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణాలపై కొరడా
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ గ్రామంలోని 951, 952 సర్వే నెంబర్లలోని అనధికార నిర్మాణాలపై హైడ్రా ఆదివారం కూల్చివేత కార్యక్రమాన్ని...
By Knakam Karthik Published on 9 Feb 2025 8:24 PM IST
తాను మరణించినా ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ
ప్రమాదంలో తాను మరణించినా.. ఐదుగురికి జీవితాన్ని పోసింది ఆ వైద్యురాలు
By Knakam Karthik Published on 9 Feb 2025 7:21 PM IST
మోడీ, రాహుల్ కూర్చుని ఛాయ్ తాగితే రాజ్యాంగ సవరణ అవుతుంది..బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికలో బీసీల జనాభాను 5 శాతానికి పైగా తక్కువగా చూపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
By Knakam Karthik Published on 9 Feb 2025 4:14 PM IST
చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై 20 మంది దాడి
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
By Knakam Karthik Published on 9 Feb 2025 3:52 PM IST
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సి ఉంది: కిషన్ రెడ్డి
దేశమంతా మోడీ ప్రభుత్వం సంక్షేమంతో పాటు సంస్కరణలు, నీతివంతమైన పాలన అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 9 Feb 2025 3:33 PM IST
ఉప ఎన్నికల వస్తే ఎదుర్కొంటా.. పారిపోను: ఎమ్మెల్యే కడియం
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కోర్టు తీర్పు ఎలా వచ్చినా శిరసావహిస్తానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
By అంజి Published on 9 Feb 2025 1:30 PM IST













