You Searched For "Uttarpradesh"
పెళ్లి వేడుకలో కాల్పుల కలకలం.. మహిళ మృతి
ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో తుపాకీ కాల్పుల కలకలం రేగింది.
By అంజి Published on 21 Feb 2025 11:45 AM IST
ఇంకా 5 రోజులే.. కుంభమేళాకు కొనసాగుతున్న రద్దీ
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ మేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 21 Feb 2025 11:30 AM IST
కట్నం తేవడం లేదని దారుణం.. కోడలికి హెచ్ఐవి సోకిన ఇంజెక్షన్ ఇచ్చి..
ఉత్తరప్రదేశ్లోని ఒక వ్యక్తి తన కుమార్తెకు ఆమె అత్తమామలు బలవంతంగా హెచ్ఐవి సోకిన ఇంజెక్షన్ ఇచ్చారని, కట్నం డిమాండ్లను తీర్చలేదని ఆమెను హింసించారని...
By అంజి Published on 16 Feb 2025 11:15 AM IST
మహా కుంభ మేళాలో రికార్డు..ఇప్పటివరకు 50 కోట్ల మంది పుణ్యస్నానం
జనవరి 13వ తేదీ నుంచి మహా కుంభ మేళాలో 50 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
By Knakam Karthik Published on 15 Feb 2025 7:44 AM IST
కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభ మేళాకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 5:24 PM IST
మహాకుంభ మేళాలో ప్రధాని మోడీ పుణ్యస్నానం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 12:10 PM IST
యువతిని రేప్ చేసి మృతదేహాన్ని కాలువలో పడేసిన దుండగులు..బోరున విలపించిన ఎంపీ
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లాలో దళిత మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాజ్ వాది పార్టీకి చెందిన ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ మీడియా...
By Knakam Karthik Published on 2 Feb 2025 4:04 PM IST
Video: మహాకుంభమేళాలో మరోసారి ఫైర్ యాక్సిడెంట్
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభ మేళాలో మరోసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.
By Knakam Karthik Published on 30 Jan 2025 4:21 PM IST
మహా కుంభ్లో జరిగిన విషాదం చాలా బాధాకరం: ప్రధాని మోదీ
మహా కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాటలో కుటుంబ సభ్యులను కోల్పోయిన భక్తులకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
By అంజి Published on 29 Jan 2025 1:31 PM IST
లడ్డూ మహోత్సవ్లో విషాదం.. కూలిన వేదిక.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో మంగళవారం జైన నిర్వాణ ఉత్సవంలో ఒక వేదిక కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందగా.. మహిళలు, పిల్లలు సహా 40 మంది గాయపడ్డారు.
By అంజి Published on 28 Jan 2025 11:57 AM IST
చెప్పులు నచ్చలేదని ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్లో ఆరో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలుడు తన తండ్రి తెచ్చిన చెప్పులు నచ్చలేదని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు...
By Medi Samrat Published on 28 Jan 2025 8:09 AM IST
ఇన్స్టాలో పరిచయం.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. భర్తల చిత్రహింసలు తట్టుకోలేక..
తమ మద్యపానం, దుర్భాషలాడే జీవిత భాగస్వాములతో కలత చెంది, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఇద్దరు మహిళలు తమ ఇళ్లను విడిచిపెట్టి ఒకరినొకరు పెళ్లి...
By అంజి Published on 25 Jan 2025 7:48 AM IST