You Searched For "Tamil Nadu"
9 రోజుల పసికందుకు విషమిచ్చి.. మృతదేహాన్ని పెరట్లో పాతిపెట్టిన తల్లిదండ్రులు
తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. తమిళనాడులోని వెల్లూరు పోలీసులు తమ తొమ్మిది రోజుల పసికందు మృతికి సంబంధించి దంపతులను అరెస్టు చేశారు.
By అంజి Published on 8 Sept 2024 2:20 PM IST
9 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఐదుగురు టీచర్లు అరెస్ట్
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో తొమ్మిది మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.
By అంజి Published on 23 Aug 2024 2:00 PM IST
పదేళ్ల బాలికపై లైంగిక దాడి.. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి..
ఓ వ్యక్తి తనను బస్సులో ఎక్కించుకుని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని బాలిక చెప్పింది.
By అంజి Published on 20 Aug 2024 7:45 AM IST
దేవాలయం హోర్డింగ్పై మియా ఖలీఫా ఫోటో.. వైరల్
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో మతపరమైన పండుగ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్లో మాజీ అడల్ట్ ఫిల్మ్ స్టార్ మియా ఖలీఫా చిత్రం కనిపించింది.
By అంజి Published on 8 Aug 2024 4:18 PM IST
తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసు నిందితుడి ఎన్కౌంటర్
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 14 July 2024 12:30 PM IST
ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి ఇవ్వాలి: మాయావతి
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 7 July 2024 12:43 PM IST
ఆర్మ్ స్ట్రాంగ్ హత్య రాజకీయ కుట్ర కాదు
తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె.ఆర్మ్స్ట్రాంగ్ను అతి దారుణంగా చంపేశారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం లేదని ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చారు.
By Medi Samrat Published on 6 July 2024 6:04 PM IST
'మంచి దొంగ'.. ఇంట్లో చోరీ చేసి నెలలో తిరిగిస్తానంటూ లెటర్
కొందరు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 4 July 2024 7:21 AM IST
'కళ్లకురిచి ఘటన వెనక అన్నామలై కుట్ర'.. డీఎంకే నేత సంచలన ఆరోపణ
తమిళనాడులోని కల్లకురిచి హూచ్ ఘటనలో జరిగిన విషాద మరణాలకు బీజేపీయే కారణమని డీఎంకే ఆరోపించింది.
By అంజి Published on 23 Jun 2024 9:30 PM IST
40కి పెరిగిన మరణాలు.. ఇంకా 100 మందికి పైగా ఆసుపత్రిలోనే.!
తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చిలోని కరుణాపురం ప్రాంతంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.
By Medi Samrat Published on 20 Jun 2024 9:00 PM IST
Tamilnadu: రీఎంట్రీకి టైమ్ వచ్చింది.. శశికళ కీలక ప్రకటన
అన్నాడీఎంకే పని అయిపోయిందని ఎవరూ భావించొద్దని శశికళ అన్నారు. తాను పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు.
By Srikanth Gundamalla Published on 17 Jun 2024 12:30 PM IST
ఏనుగు దాడిలో రైతు మృతి.. 15 గంటల తర్వాత మృతదేహం వెలికితీత
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బుర్గూర్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఓ ఏనుగు రైతును చంపింది.
By అంజి Published on 22 May 2024 5:00 PM IST











