You Searched For "officials"
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు...
By అంజి Published on 15 Nov 2025 6:49 AM IST
అంగన్వాడీల్లో 14 వేల పోస్టులు.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
అంగన్వాడీల్లో 14 వేల పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ..
By అంజి Published on 29 Oct 2025 7:29 AM IST
1000 కొత్త అంగన్వాడీ భవనాలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన
తెలంగాణ అంగన్వాడీలు.. దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి సీతక్క అన్నారు. నిన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై మంత్రి...
By అంజి Published on 26 July 2025 7:12 AM IST
తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
By అంజి Published on 25 July 2025 6:41 AM IST
'34 వైద్య కళాశాలల్లో పూర్తి వసతులు'.. అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని...
By అంజి Published on 17 Jun 2025 6:59 AM IST
Hyderabad: వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ సమీక్ష
ప్రస్తుత సీజన్ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి...
By అంజి Published on 4 Jun 2025 7:13 AM IST
Telangana: ధాన్యం సేకరణ విషయంలో.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
రాష్ట్రంలో 15 రోజులు ముందుగానే రుతుపవనాలు ప్రవేశించడంతో వానాకాలం సీజన్లో పంటల సాగు విషయంలో రైతులకు అవసరమైన తక్షణ చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.....
By అంజి Published on 28 May 2025 6:48 AM IST
Telangana: బియ్యం అమ్ముకుంటే రేషన్కార్డులు రద్దు.. అధికారుల హెచ్చరిక
ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని అమ్ముకుంటే చర్యలు తప్పవని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
By అంజి Published on 4 May 2025 7:59 AM IST
వాఘా-అటారీ సరిహద్దు మూసివేత.. చిక్కుకుపోయిన 70 మంది పాకిస్తానీలు
భారతదేశం విడిచి వెళ్లడానికి గడువు ముగియడంతో గురువారం 70 మంది పాకిస్తానీ జాతీయులు అట్టారి సరిహద్దులో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
By అంజి Published on 2 May 2025 7:48 AM IST
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కు తాత్కాలిక బ్రేక్!
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల విరామం ఇచ్చారు. డేంజర్ జోన్ మినహా శిథిలాల తొలగింపు పూర్తికాగా, తాజాగా ఎక్స్కవేటర్లు సొరంగం...
By అంజి Published on 26 April 2025 10:06 AM IST
Telangana: రాష్ట్రంలో అకాల వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం
రాష్ట్రంలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి.
By అంజి Published on 22 March 2025 7:27 AM IST
Andhrapradesh: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి
రాష్ట్రంలో ప్రజలకు ఇంపార్ట్టెంట్ నోట్. రేషన్ లబ్ధిదారుల ఈ కేవైసీ ఈ నెల 31లోగా పూర్తి చేయాలని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లా అధికారులను...
By అంజి Published on 22 March 2025 7:00 AM IST











