You Searched For "National News"
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అయింది.
By Knakam Karthik Published on 28 Jan 2025 10:53 AM IST
మూడో ఫ్లోర్ నుంచి జారిపడినా బతికిన చిన్నారి..మహారాష్ట్రలో ఊహించని ఇన్సిడెంట్
మహారాష్ట్రలోని థానేలో ఊహించని ఘటన జరిగింది. రెండేళ్ల చిన్నారి మూడంతస్తుల బిల్డింగ్ బాల్కనీ నుంచి జారిపడి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన...
By Knakam Karthik Published on 27 Jan 2025 1:11 PM IST
జనవరి 26నే గణతంత్ర దినోత్సవం ఎందుకు?.. ఈ రోజుకున్న విశిష్టత ఏమిటి?
1947 ఆగస్టు 15నే భారత్కు స్వాతంత్ర్యం వచ్చినా.. 1950లోనే దేశానికి అసలైన స్వరాజ్యం వచ్చింది.
By అంజి Published on 26 Jan 2025 7:20 AM IST
Padma Awards: 139 మందికి పద్మ పురస్కారాలు.. పూర్తి లిస్ట్ ఇదిగో
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, జానపద గాయని శారదా సిన్హా, హాకీ క్రీడాకారుడు పీఆర్ శ్రీజేష్, నందమూరి బాలకృష్ణ సహా 139 మందికి పద్మ...
By అంజి Published on 26 Jan 2025 6:15 AM IST
అధికారంలోకి వస్తే దళితుడిని డిప్యూటీ సీఎం చేస్తాం.. ఢిల్లీ ప్రజలపై అమిత్ షా వరాల జల్లు
ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే దళితుడిని డిప్యూటీ సీఎంని చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 3.O...
By Knakam Karthik Published on 25 Jan 2025 5:48 PM IST
దూసుకొచ్చిన మృత్యు లారీ..ఇద్దరు యువ ఇంజనీర్లు అక్కడికక్కడే మృతి
మహారాష్ట్రలోని పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఐటీ ఇంజనీర్లయిన యువతులు స్పాట్లోనే మృతి చెందారు. అదుపుతప్పి కాంక్రీట్ లారీ బోల్తా...
By Knakam Karthik Published on 25 Jan 2025 1:32 PM IST
కశ్మీర్లో ఎత్తయిన వంతెనపై వందే భారత్ పరుగులు.. వీడియో వైరల్
జమ్ముకశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిపై మరో వండర్ ఆవిష్కృతమైంది. ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ...
By Knakam Karthik Published on 25 Jan 2025 1:02 PM IST
పబ్లిసిటీ స్టంట్ కాదు, సీరియస్గా తీసుకోండి..బాలీవుడ్ సెలబ్రిటీస్కు ఈ-మెయిల్ బెదిరింపులు
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు వరుస బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలీవుడ్కు చెందిన కమెడియన్, యాక్టర్ కపిల్ శర్మ, నటుడు...
By Knakam Karthik Published on 23 Jan 2025 11:03 AM IST
మహాకుంభ మేళాలో యూపీ సీఎం పుణ్యస్నానం.. గంగమ్మకు హారతిచ్చిన యోగి
సీఎం యోగి ఆదిత్య నాథ్తో పాటు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంలు కేవశ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్ సహా కేబినెట్ మంత్రులతో కలిసి త్రివేణీ సంగమంలో...
By Knakam Karthik Published on 22 Jan 2025 4:45 PM IST
ఎయిర్టెల్ యూజర్స్కు బిగ్ షాక్.. ఆ ప్లాన్కు ఇక నుంచి నో డేటా
దేశంలోని ప్రముఖ టెలికాం నెట్వర్క్ కంపెనీల్లో ఒక్కటైన ఎయిర్టెల్ తమ వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 22 Jan 2025 1:05 PM IST
నక్సల్స్ రహిత దేశంగా భారత్.. అమిత్ షా సంచలన ట్వీట్
ఛత్తీస్ఢ్లో భద్రతా దళాల ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 21 Jan 2025 12:39 PM IST
ఛత్తీస్గఢ్, ఒడిశా బార్డర్లో భారీ ఎన్కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి
ఛతీస్గఢ్- ఒడిశా బార్డర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.
By Knakam Karthik Published on 21 Jan 2025 11:39 AM IST