You Searched For "National News"
హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు గ్యాంగ్ రేప్..తమిళనాడులో ఘటన
హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 6 Feb 2025 7:46 AM IST
అమృత్సర్లో ల్యాండయిన యూఎస్ అక్రమ వలసదారుల విమానం
టెక్సాస్ నుంచి భారత వలసదారులతో బయలుదేరిన అమెరికా మిలటరీకి చెందిన సీ-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ పంజాబ్లోని అమృత్ సర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు...
By Knakam Karthik Published on 5 Feb 2025 5:14 PM IST
మహాకుంభ మేళాలో ప్రధాని మోడీ పుణ్యస్నానం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 12:10 PM IST
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అన్ని ఆఫీసుల్లో మరాఠీ తప్పనిసరి
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులంతా తప్పనిసరిగా మరాఠీలోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 4 Feb 2025 7:25 AM IST
ముంబై ఎయిర్పోర్టులో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్..పొట్టలో దాచి మరీ స్మగ్లింగ్
దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వజ్రాలు, బంగారంతో పాటు ఫారిన్ గంజాయిని అధికారులు పట్టుకున్నారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 11:42 AM IST
ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మార్మోగుతుంది: సీఎం చంద్రబాబు
ఇండియా డెవలప్మెంట్ను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 10:31 AM IST
భర్తతో కిడ్నీ అమ్మించిన భార్య, రూ.10 లక్షలతో ప్రియుడితో పరార్
వెస్ట్ బెంగాల్లోని హౌరాకు చెందిన ఓ మహిళ భర్తకు మాయమాటలు చెప్పి కిడ్నీ అమ్మించింది. ఆర్థిక పరిస్థితిని మెగురుపరిచేందుకు, తమ 12 ఏళ్ల కుమార్తెను మెరుగైన...
By Knakam Karthik Published on 3 Feb 2025 7:44 AM IST
యువతిని రేప్ చేసి మృతదేహాన్ని కాలువలో పడేసిన దుండగులు..బోరున విలపించిన ఎంపీ
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లాలో దళిత మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాజ్ వాది పార్టీకి చెందిన ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ మీడియా...
By Knakam Karthik Published on 2 Feb 2025 4:04 PM IST
బడ్జెట్లో ఈ నాలుగు వర్గాలకే అధిక ప్రాధాన్యం: నిర్మలా సీతారామన్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2025 - 26 ఆర్థిఇక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
By అంజి Published on 1 Feb 2025 11:25 AM IST
దేశ గతిని మార్చే.. చారిత్రక బిల్లులు ప్రవేశపెడుతున్నాం: ప్రధాని మోదీ
కేంద్ర బడ్జెట్ 2047 నాటికి 'విక్షిత్ భారత్' లేదా అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం సుగమం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
By అంజి Published on 31 Jan 2025 11:11 AM IST
త్వరలో రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. నేడు ఆఖరు తేదీ
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో పీఎం కిసాన్ ( పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన) 19వ విడత నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది.
By అంజి Published on 31 Jan 2025 6:41 AM IST
మహా కుంభ్లో జరిగిన విషాదం చాలా బాధాకరం: ప్రధాని మోదీ
మహా కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాటలో కుటుంబ సభ్యులను కోల్పోయిన భక్తులకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
By అంజి Published on 29 Jan 2025 1:31 PM IST