You Searched For "National News"
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర మంత్రివర్గం తీర్మానం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 7:10 AM IST
జమ్ముకశ్మీర్లోని సోపోర్లో జమాత్-ఇ-ఇస్లామీ నెట్వర్క్పై భారీ దాడులు
ఉగ్రవాదం, వేర్పాటువాద వ్యవస్థలను చెరిపివేయడాన్ని లక్ష్యంగా చేసుకుని, జమ్ముకశ్మీర్లోని సోపోర్ పోలీసు విభాగం బుధవారం భారీ స్థాయిలో ఆపరేషన్...
By Knakam Karthik Published on 12 Nov 2025 11:55 AM IST
ఢిల్లీలో తీవ్రస్థాయికి గాలినాణ్యత, హైబ్రిడ్ మోడ్లోకి పాఠశాలలు
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్ర స్థాయికి చేరుకుంది
By Knakam Karthik Published on 12 Nov 2025 9:41 AM IST
ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత
ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగించింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 3:37 PM IST
ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన..12కి పెరిగిన మృతుల సంఖ్య
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 12కి పెరిగిందని, గాయపడిన మరో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు మంగళవారం తెలిపారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 1:29 PM IST
దేశ భద్రతపై రాజీలేదు, వారికి తగిన శిక్ష విధిస్తాం..పేలుడు ఘటనపై మోదీ హెచ్చరిక
భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగంగా స్పందించారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 12:24 PM IST
ఎర్రకోట పేలుడు.. ఘటనా స్థలంలో అమ్మోనియం నైట్రేట్ జాడలు
ఢిల్లీలోని ఐకానిక్ ఎర్రకోట సమీపంలో జరిగిన అధిక తీవ్రత కలిగిన పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ANFO) ఉపయోగించబడి ఉండవచ్చు.
By అంజి Published on 11 Nov 2025 11:43 AM IST
రెండ్రోజుల భూటాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ, రేపు భూటాన్లో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 10:31 AM IST
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం, కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ముంబై నుండి కోల్కతాకు వెళ్తున్న స్పైస్జెట్ విమానం SG670 ఆదివారం రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది
By Knakam Karthik Published on 10 Nov 2025 1:05 PM IST
పాఠశాలలు, విద్యాసంస్థల్లో వందేమాతరం తప్పనిసరి..యోగీ ఆదిత్యనాథ్ ప్రకటన
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో వందేమాతరం పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు...
By Knakam Karthik Published on 10 Nov 2025 12:48 PM IST
మా పిల్లల ప్రాణాలతో ఆడకండి..ఢిల్లీలో గాలి నాణ్యతపై తల్లిదండ్రుల నిరసన
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్ళీ ప్రమాదకర స్థాయికి చేరింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:36 AM IST
ఢిల్లీలో పేలుడుకు ఉగ్రసంస్థ ప్లాన్..స్పెషల్ ఆపరేషన్లో బయటపడిన పేలుడు పదార్థాలు
దేశ రాజధాని ఢిల్లీకీ సమీపంలోనే భయంకరంగా భారీ పేలుడు పదార్థాలు బయటపడ్డాయి.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:19 AM IST











