You Searched For "Madhya Pradesh"
రూ. 2.5 కోట్ల కుంభకోణం.. ‘కౌన్ బనేగా కరోడ్పతి’ మహిళా తహసీల్దార్ అరెస్ట్
‘కౌన్ బనేగా కరోడ్పతి’ టెలివిజన్ షోలో రూ. 50 లక్షలు గెలుచుకుని పాపులారిటీని సంపాదించిన మహిళా తహసీల్దార్ అరెస్ట్ అయ్యారు.
By Medi Samrat Published on 27 March 2026 5:50 PM IST
పిల్లలు గుర్తొచ్చి జైలు నుంచి పారిపోయిన ఖైదీ.. 750 కిలోమీటర్ల దూరంలో ఉండగా..
మధ్యప్రదేశ్లో విచారణలో ఉన్న ఒక ఖైదీ షాజాపూర్ జిల్లా జైలు గోడ ఎక్కి దూకి తప్పించుకున్నాడు.
By Medi Samrat Published on 20 March 2026 2:31 PM IST
నిందితుడిని కోర్టులోకి తెచ్చారు.. న్యాయవాదులు చితకబాదారు..!
మైనర్ బాలికపై అత్యాచారం, బ్లాక్మెయిల్ కేసులో అరెస్టయిన నిందితుడిని పోలీసులు కోర్టుకు తీసుకురాగా, ఆగ్రహంతో ఉన్న కొందరు న్యాయవాదులు, ప్రజలు అతడిపై దాడి...
By Medi Samrat Published on 3 Feb 2026 4:15 PM IST
ఆవుపై వ్యక్తి అత్యాచారం.. మధ్యప్రదేశ్లో చెలరేగిన హింస
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఆదివారం ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారం చేసిన వీడియో వైరల్ కావడంతో అక్కడ ఉద్రిక్తతలు చెలరేగాయి.
By అంజి Published on 2 Feb 2026 10:16 AM IST
విషాదం.. పక్కనే ఆస్పత్రి.. అంబులెన్స్ డోర్లు తెరుచుకోకపోవడంతో రోగి మృతి
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లా ఆసుపత్రి గేటు వద్దకు ఓ రోగితో అంబులెన్స్ చేరుకుంది. ఆ తర్వాత అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు.
By అంజి Published on 27 Jan 2026 8:51 AM IST
భర్త బయటకు తీసుకెళ్లలేదని.. విద్యుత్ టవర్ ఎక్కిన భార్య.. చివరికి..
మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో నాటకీయ సంఘటన జరిగింది. అక్కడ ఒక మహిళ తన భర్తతో వాగ్వాదం తర్వాత హైవోల్టేజ్ విద్యుత్ ట్రాన్స్మిషన్ టవర్ పైకి...
By అంజి Published on 25 Jan 2026 9:08 PM IST
21 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్.. ముగ్గురు అరెస్ట్
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో దారుణం జరిగింది. 21 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 7 Jan 2026 12:11 PM IST
Video: పులిలా బతకాలి అంటే ఇదేనేమో..వ్యక్తిపై దాడి చేసి మంచంపై రెస్ట్
మధ్యప్రదేశ్లోని బాంధవ్ఘర్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఒక గ్రామంలో సోమవారం ఒక పులి ప్రజలను బెంబేలెత్తించింది.
By Knakam Karthik Published on 30 Dec 2025 11:52 AM IST
నన్ను ఎవరేం చేయలేరు..రేపిస్ట్ అయిన బీజేపీ నేత బెదిరింపుల వీడియో వైరల్
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 28 Dec 2025 3:53 PM IST
రక్త మార్పిడి తర్వాత.. నలుగురు పిల్లలకు హెచ్ఐవి నిర్దారణ.. డాక్టర్ సస్పెండ్
మధ్యప్రదేశ్లోని సత్నాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో తలసేమియా చికిత్స పొందుతున్న నలుగురు పిల్లలకు రక్త మార్పిడి తర్వాత హెచ్ఐవి సోకినట్లు తేలింది.
By అంజి Published on 19 Dec 2025 2:00 PM IST
అదృష్టం అంటే వీళ్లదే..రూ.50 లక్షల విలువైన వజ్రం దొరికింది
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఇద్దరు స్నేహితులకు ఒక నిరాడంబరమైన మైనింగ్ ప్రయత్నం జీవితాన్ని మార్చే క్షణంగా మారింది
By Knakam Karthik Published on 11 Dec 2025 10:47 AM IST
సహోద్యోగుల లైంగిక వేధింపులు..బావిలో దూకి ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు సూసైడ్
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Nov 2025 8:14 AM IST











