You Searched For "Madhya Pradesh"
ఘోర విషాదం.. చెరువులో దుర్గా విగ్రహంతో కూడిన ట్రాక్టర్ బోల్తా.. 11 మంది మృతి
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం ఖాండ్వా జిల్లాలోని పంధాన ప్రాంతంలో దుర్గామాత విగ్రహ నిమజ్జనం కోసం...
By అంజి Published on 3 Oct 2025 7:05 AM IST
వదినతో మహిళ ప్రేమాయాణం.. భార్య, కొడుకును వదిలేసి జంప్.. వాట్సాప్ చాట్తో వెలుగులోకి వ్యవహారం
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని ఓ కుటుంబంలో వింత సంఘటన జరిగింది. ఇంట్లో ఉన్న ఒక మహిళ తన భర్త, చిన్న బిడ్డను వదిలి...
By అంజి Published on 28 Sept 2025 7:30 AM IST
దారుణం.. మహిళా పోలీసును బేస్బాల్ బ్యాట్తో కొట్టి చంపిన భర్త
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. మహిళా హెడ్ కానిస్టేబుల్ను ఆమె భర్త బేస్బాల్ బ్యాట్తో కొట్టి చంపాడు.
By అంజి Published on 16 Sept 2025 11:24 AM IST
2 లడ్డూలు ఇవ్వలేదని సీఎంకు ఫిర్యాదు.. బుజ్జగించేందుకు ప్రయత్నించినా తగ్గలేదు..!
మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లా నౌధా గ్రామానికి చెందిన కమలేష్ కుష్వాహా సీఎం హెల్ప్లైన్పై ప్రత్యేక ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 22 Aug 2025 10:45 AM IST
రైలులో అదృశ్యమైన సివిల్ జడ్జి అభ్యర్థిని.. అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్లో సివిల్ జడ్జి కావడానికి సిద్ధమవుతున్న ఒక మహిళ రైలు నుండి అకస్మాత్తుగా అదృశ్యమైన కేసు వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 10 Aug 2025 7:23 AM IST
Video: అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసి.. స్నేహితుడి చివరి కోరిక తీర్చిన వ్యక్తి
మధ్యప్రదేశ్లోని మాంద్సౌర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన స్నేహితుడి అంత్యక్రియల ఊరేగింపులో నృత్యం చేయడం ద్వారా అతనికి ఇచ్చిన హృదయపూర్వక వాగ్దానాన్ని...
By అంజి Published on 2 Aug 2025 1:30 PM IST
12 ఏళ్లుగా డ్యూటీకి వెళ్లకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్న కానిస్టేబుల్
మధ్యప్రదేశ్లోని విదిష జిల్లాకు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ 12 సంవత్సరాలుగా విధులకు హాజరు కాకుండానే రూ.28 లక్షలు జీతం తీసుకున్నాడు
By Knakam Karthik Published on 7 July 2025 8:19 AM IST
ఈ బ్రిడ్జి ఏంటో ఇలా ఉంది.. అధికారులు ఏమంటున్నారంటే.?
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని ఐష్బాగ్ స్టేడియం సమీపంలో కొత్తగా నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (RoB) అధికారిక ప్రారంభోత్సవానికి ముందే...
By Medi Samrat Published on 12 Jun 2025 7:51 PM IST
మిస్టరీ మృగం: ఆ గ్రామంలో మర్మమైన జంతువు దాడిలో ఆరుగురు బలి
మధ్యప్రదేశ్లోని బర్వానీ జిల్లాలో ఓ మర్మమైన జంతువు మనుషులపై దాడి హల్ చల్ చేస్తోంది. మే 5న 18 మంది వ్యక్తుల గుంపుపై ఒక మర్మమైన జంతువు దాడి చేసినప్పటి...
By అంజి Published on 4 Jun 2025 10:42 AM IST
కరెంట్ కోతలు రావొద్దని.. కొత్త ట్రాన్స్ఫార్మర్కు పూజలు చేసిన స్థానికులు
మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలోని ఒక ప్రాంత నివాసితులు తరచుగా విద్యుత్ కోతలతో బాధపడుతున్నారు.
By అంజి Published on 3 Jun 2025 10:29 AM IST
అప్పులతో ఇబ్బందులు పడుతున్నా.. అందుకే దొంగతనం.. ఆరు నెలల్లో ఇచ్చేస్తా..
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలోని ఒక దుకాణం నుండి రూ.2.45 లక్షలు దొంగిలించిన వ్యక్తి తాను చేసిన పనికి క్షమాపణ కోరుతూ ఒక లేఖను రాసి పెట్టాడు.
By Medi Samrat Published on 7 April 2025 8:17 PM IST
దొంగ డాక్టర్.. యూకే నుండి వచ్చిన కార్డియాలజిస్ట్ గా నటిస్తూ!!
మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలోని ఒక మిషనరీ ఆసుపత్రిలో నకిలీ కార్డియాలజిస్ట్ చికిత్స అందించిన ఏడుగురు మరణించారని ఆరోపణలు నమోదయ్యాయి.
By అంజి Published on 6 April 2025 9:30 PM IST











