You Searched For "LatestNews"
MIvsDC: ఎవరు క్వాలిఫై అవుతారు?
మే 21న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ (MI), అక్షర్ పటేల్...
By Medi Samrat Published on 21 May 2025 7:45 PM IST
చల్లంగ చూడమ్మా గంగమ్మ తల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు.
By Medi Samrat Published on 21 May 2025 7:15 PM IST
ఏఐ -ఆధారిత ఉద్యోగ శోధనను ప్రారంభించిన లింక్డ్ఇన్
హైదరాబాద్లోని మూడింట రెండు వంతుల మంది నిపుణులు (68%) కొత్త అవకాశాలకు సిద్ధంగా ఉన్నామని, కానీ ఏ ఉద్యోగ శీర్షిక లేదా పరిశ్రమల కోసం వెతకాలో తమకు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 May 2025 6:30 PM IST
బసవరాజు తలపై రూ.1.5 కోట్ల భారీ రివార్డు.. ప్రధాని మోదీ స్పందన
ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు.
By Medi Samrat Published on 21 May 2025 6:30 PM IST
నన్ను పాకిస్థాన్ లో పెళ్లి చేసుకో.. అతడిని కోరిన జ్యోతి మల్హోత్రా
ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారి మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 21 May 2025 4:40 PM IST
వారి కోసం జల్లెడ పడుతున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు
అనేక రాష్ట్రాలలో అక్రమ వలసదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు జల్లెడ పడుతున్నాయి.
By Medi Samrat Published on 21 May 2025 4:37 PM IST
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
By Medi Samrat Published on 21 May 2025 3:45 PM IST
ప్రొఫెసర్ అలీ ఖాన్ కు బెయిల్
అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 21 May 2025 2:45 PM IST
రన్యా రావుకు బెయిల్
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు, తరుణ్ రాజ్కు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 20 May 2025 9:15 PM IST
టీటీడీలోని 29 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్
తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం ఉదయం టీటీటీ ధర్మకర్తల మండలి సమావేశం జరగింది.
By Medi Samrat Published on 20 May 2025 8:42 PM IST
కీలకంగా మారిన జ్యోతి మల్హోత్రా డైరీ
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
By Medi Samrat Published on 20 May 2025 7:30 PM IST
ఐపీఎల్ మ్యాచ్ వేదికల్లో మార్పు.. ఫైనల్ ఎక్కడంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుందని భారత క్రికెట్ బోర్డు (BCCI) మంగళవారం, మే 20న ప్రకటించింది.
By Medi Samrat Published on 20 May 2025 6:30 PM IST