You Searched For "Kurnool"
2027 డిసెంబరు నాటికి అందరికీ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ను భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
By Medi Samrat Published on 6 Feb 2026 8:10 PM IST
వరుస సెలవులతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు
By Knakam Karthik Published on 26 Jan 2026 11:30 AM IST
బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలోని జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు..
By అంజి Published on 24 Oct 2025 11:02 AM IST
Andhrapradesh: బస్సులో భారీ అగ్ని ప్రమాదం.. 25 మంది సజీవ దహనం
శుక్రవారం (అక్టోబర్ 24, 2025) తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు గ్రామం సమీపంలో హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్...
By అంజి Published on 24 Oct 2025 8:01 AM IST
మంటల్లో చిక్కుకున్న బస్సు.. 20 మంది మృతి?.. తెలంగాణ సీఎం దిగ్భ్రాంతి
నిన్న రాత్రి (అక్టోబర్ 24, 2025) హైదరాబాద్ నుండి బయలుదేరిన బెంగళూరుకు వెళ్లే కావేరీ ట్రావెల్స్ బస్సు ఆంధ్రప్రదేశ్లోని...
By అంజి Published on 24 Oct 2025 7:26 AM IST
కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన బస్సు.. పలువురు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వి కావేరి ట్రావెల్ వోల్వో బస్సు (DD01 N94940) అగ్ని ప్రమాదానికి గురైంది.
By అంజి Published on 24 Oct 2025 6:53 AM IST
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏపీ ప్రగతిని నాశనం చేశాయి : ప్రధాని మోదీ
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రగతిని నాశనం చేశాయని.. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రగతి ద్వారాలు తెరుచుకుని వేగంగా అభివృద్ధివైపు అడుగులు...
By Medi Samrat Published on 16 Oct 2025 5:59 PM IST
కర్నూలులో డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం
ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డ్రోన్ ద్వారా ప్రెసిషన్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.
By Medi Samrat Published on 25 July 2025 2:15 PM IST
రాష్ట్రంలో భారీ రిలయన్స్ పరిశ్రమకు అనుమతి..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిలయన్స్ సంస్థకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 7:21 AM IST
శ్రీశైలంలో భక్తులకు ఉచిత స్పర్శ దర్శనం.. ఎప్పటి నుంచంటే?
ఈ సౌకర్యం వారానికి నాలుగు రోజులు, మంగళవారం నుండి శుక్రవారం వరకు, మధ్యాహ్నం 1.45 నుండి 3.45 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
By అంజి Published on 25 Jun 2025 7:25 AM IST
ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. ఘటనపై మహిళా కమీషన్ సీరియస్
కర్నూలు జిల్లాలో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారాన్ని మహిళా కమీషన్ ఛైర్మన్ శైలజా రాయపాటి ఖండించారు.
By Medi Samrat Published on 30 May 2025 7:13 PM IST
కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్ను తీసుకువచ్చిన ఫెర్టీ
దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ సంతానోత్పత్తి సంరక్షణ నెట్వర్క్ గా గుర్తింపు పొందిన ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్, కర్నూలులో తమ అధునాతన సౌకర్యాన్ని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Jan 2025 4:45 PM IST











