You Searched For "kavitha"
గుంటనక్కతో కాంగ్రెస్ సర్కార్ మ్యాచ్ ఫిక్సింగ్..కవిత సంచలన ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పారదర్శకంగా జరగాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 2 Feb 2026 4:35 PM IST
'అండమాన్ దీవులకు అజాద్ హింద్ పేరు పెట్టండి'.. ప్రధాని మోదీకి కవిత లేఖ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థం అండమాన్ - నికోబార్ దీవులను "ఆజాద్ హింద్" గా పేరు మార్చాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...
By అంజి Published on 23 Jan 2026 6:50 PM IST
ప్రచారం తప్ప తెచ్చిందేంటి? సీఎం రేవంత్ దావోస్ టూర్పై కవిత ఎద్దేవా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 19 Jan 2026 1:32 PM IST
హరీష్ రావును మరోసారి టార్గెట్ చేసిన కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి మాజీ మంత్రి హరీశ్ రావు టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 4 Jan 2026 5:00 PM IST
'పార్టీ పెడతాం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం'.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు!
తెలంగాణలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి సంకేతంగా, శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో...
By అంజి Published on 2 Jan 2026 8:00 PM IST
నేను ప్రజల గొంతుక.. ఏ పార్టీకీ కీలుబొమ్మని కాదు: కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత.. తాను తెలంగాణ ప్రజల నిజమైన గొంతుక అని చెప్పారు. ఎవరో తనను వెనుక నుండి ఆపరేట్ చేస్తున్నారనే ఆరోపణలను...
By అంజి Published on 25 Dec 2025 8:27 AM IST
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు
రవీంద్రభారతిలో దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు వివాదంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 6:03 PM IST
నేను గాంధీని కాదు..నన్ను కొడితే తిరిగి కొడతా..కవిత వార్నింగ్
ప్రజలకు వసతులు కల్పించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయి..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 11:56 AM IST
తెలంగాణలో ప్రతిపక్షమే లేదు, కవిత ఆరోపణలపై కేసీఆర్ జవాబు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలో ప్రతిపక్షమే లేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 8 Dec 2025 3:19 PM IST
'మేడ్చల్లో మల్లారెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారు'.. కవిత సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి మేడ్చల్లో వేల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ఆరోపించారు.
By అంజి Published on 8 Dec 2025 7:53 AM IST
పవన్కల్యాణ్ అప్పుడు, ఇప్పుడూ తెలంగాణకు వ్యతిరేకమే: కవిత
కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...
By Knakam Karthik Published on 3 Dec 2025 1:48 PM IST
విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు..ప్రభుత్వానికి కవిత వార్నింగ్
గ్రూప్-1 విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
By Knakam Karthik Published on 9 Oct 2025 12:49 PM IST











