You Searched For "India"
ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి శుభవార్త
రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు పెట్రోల్ వాహనాలతో సమానం అవుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
By అంజి Published on 7 Oct 2025 7:48 AM IST
విండీస్పై విక్టరీ.. రెండున్నర రోజుల్లోనే!!
వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు విజయం సాధించింది.
By Knakam Karthik Published on 4 Oct 2025 3:07 PM IST
'భారత్ అవమానాన్ని సహించదు'.. అమెరికాకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమతో భారత్, చైనా సంబంధాలను కట్ చేయాలని చూస్తే బ్యాక్ఫైర్ అవుతుందన్నారు.
By అంజి Published on 3 Oct 2025 7:27 AM IST
వాట్సాప్కు పోటీగా స్వదేశీ Arattai.. మీరు ట్రై చేశారా?
భారతదేశపు స్వదేశీ మెసేజింగ్ అప్లికేషన్, అరట్టై, యాప్ స్టోర్లలో వాట్సాప్ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది.
By అంజి Published on 29 Sept 2025 10:00 AM IST
ఆసియా కప్ ఛాంపియన్ టీమిండియాకు బీసీసీఐ రూ.21 కోట్ల ప్రైజ్ మనీ
ఆసియా కప్ విజేత భారత క్రికెట్ జట్టు మరియు దాని సహాయక సిబ్బందికి ఇటీవల ముగిసిన టోర్నమెంట్లో అజేయంగా రాణించినందుకు..
By అంజి Published on 29 Sept 2025 7:51 AM IST
Asia Cup: పాకిస్తాన్కు తెలుగోడి దెబ్బ.. భారత్ను గెలిపించిన తిలక్
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ను టీమిండియా మట్టి కరిపించి తొమ్మిదోసారి టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది.
By అంజి Published on 29 Sept 2025 7:03 AM IST
Asia Cup: ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన క్రీడా మైదానంలో అత్యంత విచిత్రమైన దృశ్యం చోటు చేసుకుంది.
By అంజి Published on 29 Sept 2025 6:40 AM IST
ఎలక్ట్రానిక్స్లో భారతదేశపు పవర్ప్లే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది
బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రం (BIEC)లో జరిగిన ఎలక్ట్రానికా ఇండియా మరియు ప్రొడక్ట్రానికా ఇండియా 2025, మూడు రోజుల పాటు గణనీయమైన వ్యాపార...
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Sept 2025 2:01 PM IST
25 శాతం అదనపు టారిఫ్ రద్ధు అయ్యేనా.? భారత్ నుంచి అమెరికా ఏం కోరుకుంటుందంటే..?
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య చర్చల (బిటిఎ) తదుపరి దశ ప్రారంభానికి ముందు పెనాల్టీగా విధించిన 25 శాతం సుంకాన్ని రద్దు చేయాలని భారత్ కోరుతోంది.
By Medi Samrat Published on 24 Sept 2025 9:20 PM IST
యుద్ధంలో పాకిస్తాన్ గెలిచిందట.. పాఠ్యపుస్తకాలలో పిచ్చిరాతలు..!
మే నెలలో భారతదేశం- పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల పాటు యుద్ధం జరిగిందట.
By Medi Samrat Published on 24 Sept 2025 8:20 PM IST
'భారత్ మా వైపే ఉంది'.. ట్రంప్ ఆరోపణలను ఖండించిన జెలెన్స్కీ
ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
By Medi Samrat Published on 24 Sept 2025 10:37 AM IST
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది: మోదీ
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది..అని భారత ప్రధాని మోదీ అన్నారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 5:15 PM IST











