You Searched For "distribution"
'విడతల వారీగా చీరల పంపిణీ'.. సీఎం రేవంత్ మరో కీలక ప్రకటన
కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా...
By అంజి Published on 20 Nov 2025 6:38 AM IST
రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కార్ శుభవార్త.. రూ.18కే కిలో గోధుమ పిండి
జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల మరియు వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల...
By అంజి Published on 6 Nov 2025 6:45 AM IST
కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది.
By అంజి Published on 5 Aug 2025 7:49 AM IST
Telangana: నేడే కొత్త రేషన్ కార్డుల పంపిణీ
ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుందని సీఎంవో...
By అంజి Published on 14 July 2025 7:19 AM IST
కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 11 July 2025 4:11 PM IST
కొత్త రేషన్కార్డుల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన
కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ...
By అంజి Published on 5 July 2025 1:30 PM IST
Hyderabad: జూన్ 8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
By అంజి Published on 29 May 2025 1:30 PM IST
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల పంపిణీ
ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి...
By అంజి Published on 7 Oct 2024 11:44 AM IST
Telangana: రైతులకు ప్రభుత్వం తీపికబురు.. ఎకరానికి రూ.10,000 పంట నష్టపరిహారం
రెండు రోజుల్లో రైతులకు పంట నష్ట పరిహారం మొదటి విడతగా10 వేలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 24 Sept 2024 6:30 AM IST
గుడ్న్యూస్.. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 10 Dec 2023 7:15 AM IST
కోటి మంది విద్యార్థులకు భగవద్గీత పుస్తకాల పంపిణీ: టీటీడీ చైర్మన్
భగవద్గీతను విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో ముద్రించి కోటి మందికి పంపిణీ చేస్తామన్నారు టీటీడీ చైర్మన్.
By Srikanth Gundamalla Published on 28 Sept 2023 6:30 PM IST
కోటి జాతీయ జెండాలు.. తెలంగాణలో ఇంటింటికీ పంపిణీ
Over 1 crore national flags ready for distribution to households in Telangana. తెలంగాణలో ప్రతి ఇంటికి ఆగస్టు 8 నుంచి 22 వరకు జరగనున్న 'స్వతంత్ర భారత...
By అంజి Published on 31 July 2022 11:39 AM IST











