You Searched For "Delhi"
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ ఎంపీల వర్క్షాప్..చివరి వరుసలో మోదీ
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమవుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు రోజుల వర్క్షాప్ను ప్రారంభించింది
By Knakam Karthik Published on 7 Sept 2025 6:42 PM IST
ముఖ్య అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం.ఎప్పుడంటే?
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఈ నెల 10న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో (Chief Electoral Officers) కీలకస్థాయి సమావేశం నిర్వహించనుంది
By Knakam Karthik Published on 7 Sept 2025 3:09 PM IST
ఎర్రకోట పార్కులో దొంగతనం.. రూ.కోటి విలువైన కలశం మాయం
దేశ రాజధానిలో గల ఎర్రకోట పార్కులో దొంగతనం కలకలం రేపింది. 15వ నంబర్ గేట్ సమీపంలోని ఎర్రకోట పార్కులో జైన ..
By అంజి Published on 6 Sept 2025 1:01 PM IST
ఉప్పొంగిన యమున..మునిగిన శిబిరాలు, ఫుట్పాత్లపైనే దహన సంస్కారాలు
ఉప్పొంగుతున్న యమునా నది కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి
By Knakam Karthik Published on 4 Sept 2025 9:55 AM IST
బిల్లులకు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదంపై స్థిరమైన గడువు విధించడం సాధ్యం కాదు : సుప్రీంకోర్టు
రాష్ట్రపతికి, గవర్నర్లకు బిల్లులపై ఆమోదం తెలపడానికి రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కోర్టు స్థిరమైన కాలపరిమితితో కట్టడి చేయలేదని సుప్రీంకోర్టు...
By Knakam Karthik Published on 3 Sept 2025 10:38 AM IST
ఉప్పొంగిన యమునా నది..ఢిల్లీలోని ఇళ్లలోకి వరద నీరు
యమునా నది ప్రమాద సూచిక స్థాయి 205.33 మీటర్లను మంగళవారం తెల్లవారుజామునే దాటింది.
By Knakam Karthik Published on 2 Sept 2025 11:05 AM IST
గిఫ్ట్ల విషయంలో గొడవ.. భార్య, అత్తని కత్తెరతో పొడిచి చంపిన వ్యక్తి
ఢిల్లీలోని రోహిణిలో జంట హత్యలు కలకలం రేపాయి. ఓ వ్యక్తి తన భార్యను, అత్తగారిని కత్తెరతో పొడిచి చంపిన ఘటన నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
By అంజి Published on 31 Aug 2025 5:48 PM IST
'దమ్ముంటే ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేయాలి'.. సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధించే వరకు ఢిల్లీ నుండి తిరిగి రానని మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్) ఎలా ప్రతిజ్ఞ చేశారో గుర్తుచేసుకుంటూ..
By అంజి Published on 31 Aug 2025 2:30 PM IST
జీఎస్టీ రేటు సర్దుబాటుపై రాష్ట్రాల ఏకాభిప్రాయం
జీఎస్టీ రేటు సర్దుబాటు అంశంపై ఎనిమిది రాష్ట్రాల మంత్రులు, ప్రతినిధుల సమావేశం ఆగస్టు 29న ఢిల్లీలో జరిగింది.
By Knakam Karthik Published on 29 Aug 2025 2:43 PM IST
అహ్మదాబాద్లో '2030 కామన్వెల్త్ క్రీడలు'..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
కామన్వెల్త్ క్రీడలు-2030 (సీడబ్ల్యూజీ) వేలంలో పాల్గొనేందుకు బిడ్ సమర్పించాలన్న యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర...
By Knakam Karthik Published on 28 Aug 2025 11:55 AM IST
వాణిజ్యం ఒత్తిడి లేకుండా ఉండాలి..ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆసక్తికర కామెంట్స్
అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడిలేని స్వచ్ఛంద సహకారంపై ఆధారపడాలి అని.. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి మోహన్ భాగవత్ అన్నారు.
By Knakam Karthik Published on 28 Aug 2025 9:58 AM IST
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు
వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు దేశవ్యాప్త మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 22 Aug 2025 11:03 AM IST











