You Searched For "Cyberabad police"
Hyderabad: కూకట్పల్లిలో రూ.కోటి దోపిడీ కేసు.. 24 గంటల్లోనే నిందితుల అరెస్ట్
హైదరాబాద్లోని కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన రూ. కోటి దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు.
By అంజి Published on 18 March 2026 8:22 AM IST
గచ్చిబౌలిలో కల్తీ నూనె, గోధుమ పిండి దందా..రూ. 21 లక్షల వస్తువులు సీజ్
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో భారీ ఎత్తున సాగుతున్న కల్తీ ఆహార పదార్థాల తయారీ ముఠా గుట్టును మాధాపూర్ ఎస్ఓటీ (SOT) పోలీసులు...
By Knakam Karthik Published on 9 March 2026 5:26 PM IST
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన రేణు దేశాయ్..కారణమిదే!
సినీ నటి రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
By Knakam Karthik Published on 3 March 2026 6:59 AM IST
హైదరాబాద్లో భారీ మోసం..నకిలీ నియామక పత్రాలతో ఐటీ ఉద్యోగాల పేరిట టోకరా
ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగులను మోసం చేసిన వంశీ కుమార్ (30) అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 17 Feb 2026 10:24 AM IST
Hyderabad: బ్యాక్ డోర్ జాబ్ ప్లేస్మెంట్ స్కామ్.. నిరుద్యోగ యువతే టార్గెట్.. ఐదుగురు అరెస్ట్
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, ఒక అధునాతన ఉద్యోగ మోస ముఠాను ఛేదించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది.
By అంజి Published on 12 Jan 2026 7:45 AM IST
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!
సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.
By అంజి Published on 2 Jan 2026 9:30 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు..సైబరాబాద్ సీపీ ప్రకటన
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతి చెందగా, కనీసం 20 మంది గాయపడిన ఘటనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
By Knakam Karthik Published on 3 Nov 2025 3:21 PM IST
Hyderabad: డ్రగ్స్ అమ్ముతున్న ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్టు.. 300 గ్రాముల గంజా స్వాధీనం
మోకిలాలో తోటి విద్యార్థులకు, ఇతరులకు గంజాయి అమ్ముతున్నాడన్న పక్కా సమాచారంతో సైబరాబాద్ పోలీసులు 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్టు చేశారు.
By అంజి Published on 6 Sept 2025 10:45 AM IST
అధిక లాభాల పేరుతో స్కామ్..రూ.850 కోట్లు కొల్లగొట్టిన చీటర్స్ అరెస్ట్
మాదాపూర్లో ఏవి సొల్యూషన్స్, ఐఐటి క్యాపిటల్స్ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 8:42 AM IST
వందల మంది బాధితులు.. రూ.200 కోట్ల మోసం.. ఏవీ ఇన్ఫ్రా సీఎండీ విజయ్ గోగుల అరెస్ట్
వందలాది మంది పెట్టుబడిదారులను రూ.200 కోట్ల మేర మోసం చేసినందుకు సైబరాబాద్ పోలీసులు ఒంగోలులో ఏవీ ఇన్ఫ్రా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గోగులను...
By అంజి Published on 25 Jun 2025 1:30 PM IST
357 వాహనాలను వేలం వేయనున్న పోలీసు శాఖ
సైబరాబాద్ పోలీసులకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ మైదానంలో వివిధ రకాల కంపెనీలకు చెందిన 357 వాహనాలు ఉన్నాయి.
By Medi Samrat Published on 25 March 2025 7:45 PM IST
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్, యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై కూడా కేసు నమోదైంది.
By Knakam Karthik Published on 16 March 2025 6:49 PM IST











