You Searched For "Crime News"
దారుణం.. స్నానం చేస్తుండగా వివాహిత ఫోటోలు తీసి.. ఏడాదిగా అత్యాచారం
వివాహిత స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫోటోలు తీసి ఏడాదిగా మహిళపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు
By తోట వంశీ కుమార్ Published on 3 March 2023 12:11 PM IST
దారుణం.. మద్యం మత్తులో భార్య, ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి హత్య
బెంగళూరులో మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కూతుళ్లకు ఆహారంలో విషం పెట్టి హత్య చేశాడు.
By అంజి Published on 3 March 2023 12:01 PM IST
ప్రేమోన్మాది ఘాతుకం.. బెంగళూరులో ఏపీ యువతి దారుణ హత్య.. 16 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు
బెంగళూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతి దారుణ హత్యకు గురైంది
By తోట వంశీ కుమార్ Published on 1 March 2023 12:30 PM IST
దారుణం.. మయన్మార్కు చెందిన మహిళపై ఢిల్లీలో సామూహిక అత్యాచారం
మయన్మార్ చెందిన ఓ మహిళపై నలుగురు వ్యక్తులు ఢిల్లీ నగరంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By తోట వంశీ కుమార్ Published on 1 March 2023 11:36 AM IST
విశాఖ : ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్య
విశాఖపట్నంలో ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్యకు పాల్పడింది.
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 1:38 PM IST
నెల్లూరు జిల్లాలో ఘోర పడవ ప్రమాదం.. ఆరుగురు మృతి
చిన్నచెరువులో బోటింగ్కు వెళ్లిన పది మందిలో ఆరుగురు యువకులు మృతి చెందడంతో నెల్లూరు జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది.
By అంజి Published on 27 Feb 2023 10:43 AM IST
ఢిల్లీలో అరాచకం.. వీధి కుక్కపై వ్యక్తి అత్యాచారం
దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వాన్ని కించపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి మూగ జంతువుపై అత్యాచారం చేశాడు.
By అంజి Published on 27 Feb 2023 9:00 AM IST
బాలాపూర్ హత్య: నిందితుడిని పట్టించిన మృతుడి ఫోన్
తన స్నేహితుడు ఫైసల్ (25)ని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పడేసిన 22 ఏళ్ల జబ్బార్ను బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 26 Feb 2023 6:45 PM IST
నవీన్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి
అబ్దుల్లాపూర్ మెంట్లో జరిగిన నవీన్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 8:14 AM IST
మిస్డ్ కాల్తో.. వీడిన 11 ఏళ్ల బాలిక హత్య మిస్టరీ
ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఫిబ్రవరి 9న 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన
By అంజి Published on 24 Feb 2023 3:00 PM IST
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. 11 మంది దుర్మరణం.. మృతుల్లో 4 గురు చిన్నారులు
ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బలోదబజార్-భటపరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 10:41 AM IST
దారుణం.. రూ.30 కోసం వ్యక్తిని చంపారు
ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో గురువారం ఒక వ్యక్తిని ఇద్దరు సోదరులు కేవలం రూ. 30 కోసం కొట్టి, కత్తితో పొడిచి చంపారు.
By అంజి Published on 24 Feb 2023 10:25 AM IST











