You Searched For "Crime News"
నాలుగేళ్ల బాలికపై ట్యూషన్ టీచర్ అత్యాచారం.. ఢిల్లీలో భారీ నిరసనలు
తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్లో నాలుగేళ్ల బాలికపై 34 ఏళ్ల ట్యూషన్ టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడని, నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 25 March 2024 1:37 PM IST
లండన్లో ట్రక్కు ఢీకొని భారతీయ విద్యార్థిని మృతి
గత వారం సెంట్రల్ లండన్లోని తన ఇంటికి తిరిగి సైకిల్పై వెళ్తుండగా ట్రక్కు ఢీకొనడంతో 33 ఏళ్ల భారతీయ విద్యార్థిని ప్రమాదంలో మరణించింది.
By అంజి Published on 25 March 2024 11:39 AM IST
ఏపీలో దారుణం.. బంగారం కోసం వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పరిధిలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 25 March 2024 6:48 AM IST
Video: ఎగతాళి చేసిందని.. బాలికను పదే పదే కత్తితో పొడిచిన వ్యక్తి
ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో ఓ వ్యక్తి బాలికను పదే పదే కత్తితో పొడిచిన ఘటన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By అంజి Published on 24 March 2024 1:10 PM IST
Kurnool: స్కూల్ టీచర్ ఆత్మహత్య.. బ్లేడ్తో చేతి నరాలు కోసుకుని..
కర్నూలు జిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాను బస చేసిన లాడ్జి గదిలోనే బ్లేడ్తో చేతి నరాలు కోసుకుని ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యకు...
By అంజి Published on 24 March 2024 8:13 AM IST
షాకింగ్.. చనిపోయిన మహిళ కాలు తిన్నందుకు వ్యక్తి అరెస్ట్
అమెరికాలోని కాలిఫోర్నియాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రైలు ఢీకొని చనిపోయిన పాదచారి యొక్క తెగిపడిన కాలును ఓ వ్యక్తి తిన్నాడు.
By అంజి Published on 24 March 2024 6:48 AM IST
5 ఏళ్ల బాలుడిపై మహిళ లైంగిక దాడి.. స్కూల్ బాత్రూమ్లో..
తమిళనాడులోని తంజావూరులో దారుణం వెలుగు చూసింది. ఐదేళ్ల బాలుడిపై 50 ఏళ్ల మహిళ లైంగిక వేధింపులకు పాల్పడింది.
By అంజి Published on 20 March 2024 12:44 PM IST
లోయలో టూరిస్ట్ వాహనం బోల్తా.. నలుగురు మృతి, 13 మందికి గాయాలు
కేరళలోని ఇడుక్కి జిల్లాలో తమిళనాడుకు చెందిన టూరిస్ట్ వాహనం బోల్తా పడి లోయలో పడి ఒక సంవత్సరం పాప సహా కనీసం నలుగురు వ్యక్తులు మరణించారు.
By అంజి Published on 20 March 2024 10:28 AM IST
జంక్ ఫుడ్ తినొద్దన్న తండ్రి.. ఉరేసుకున్న కాలేజీ విద్యార్థిని
మహారాష్ట్రలోని నాగ్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల విద్యార్థిని జంక్ ఫుడ్ తిన్నందుకు తన తండ్రి మందలించడంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు...
By అంజి Published on 20 March 2024 6:42 AM IST
ఇబ్రహీంపట్నంలో దారుణం.. బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని భార్గవి(19) తీవ్రగాయాలతో మృతి చెందింది.
By అంజి Published on 19 March 2024 12:08 PM IST
మహిళపై పరిచయస్తుడు అత్యాచారం.. కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి
ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. జ్యోతిష్యం చెప్పే మహిళపై ఆమెకు తెలిసిన వ్యక్తి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 19 March 2024 11:42 AM IST
ఎగ్ కర్రీ వండలేదని.. సహజీవనం చేస్తున్న మహిళను చంపేశాడు
తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కోడి గుడ్డు కూర వండి పెట్టడానికి నిరాకరించినందుకు హత్య చేశాడు ఓ వ్యక్తి.
By అంజి Published on 17 March 2024 11:28 AM IST