You Searched For "central govt"
శుభవార్త.. ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
By అంజి Published on 29 March 2025 10:12 AM IST
పీఎం ఇంటర్న్షిప్.. అప్లై చేశారా?
యువత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తు చేయడానికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది.
By అంజి Published on 27 March 2025 4:15 PM IST
మహిళలకు అలర్ట్.. త్వరలో ఈ పథకం క్లోజ్
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడ పెట్టేందుకు మార్చి 31తో గడువు ముగియనుంది.
By అంజి Published on 24 March 2025 7:00 AM IST
ఈపీఎఫ్ నగదు విత్డ్రా.. మూడు రోజుల్లోనే..!
ఈపీఎఫ్లో క్లైయిమ్లను ఆటోమోడ్లో 3 రోజుల్లోనే పరిష్కారమవుతున్నాయని కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు.
By అంజి Published on 18 March 2025 7:06 AM IST
రైతులకు గుడ్న్యూస్.. అకౌంట్లలోకి రూ.6,000
రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుడ్న్యూస్ చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకంలో ఇప్పుడు చేరినా పెట్టుబడి సాయం...
By అంజి Published on 12 March 2025 6:38 AM IST
నీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీపడబోం: సీఎం రేవంత్
కృష్ణా, గోదావరి నది జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి...
By అంజి Published on 4 March 2025 6:49 AM IST
మారిన పాస్పోర్టు రూల్స్.. ఇకపై ఆ సర్టిఫికెట్ తప్పనిసరి
పాస్ పోర్టు నిబంధనల్లో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత పుట్టిన వారు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలని...
By అంజి Published on 2 March 2025 8:04 AM IST
Andhrapradesh: మిర్చి రైతులకు శుభవార్త.. కనీస మద్ధతు ధరకు కేంద్రం అంగీకారం
గత పాలకులు కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే... చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం నిరంతరం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల...
By అంజి Published on 25 Feb 2025 6:42 AM IST
కృష్ణా నీటిని ఏపీ మళ్లించకుండా ఆపండి: కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్
నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా కృష్ణా నీటిని మళ్లించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
By అంజి Published on 18 Feb 2025 9:02 AM IST
కేంద్రం తెలంగాణను అవమానించింది: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించిన ప్రముఖుల పేర్లను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానించిందని, పద్మ అవార్డులపై తెలంగాణ...
By అంజి Published on 26 Jan 2025 12:15 PM IST
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) పథకం కింద ప్రీమియం రైళ్లలోనూ...
By అంజి Published on 16 Jan 2025 7:08 AM IST
రైతులకు రూ.10,000.. అసలు అప్డేట్ ఇదే!
వ్యవసాయంపై కేంద్ర కేబినెట్ నిన్న చర్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పెంచినట్టు ప్రచారం జరిగింది.
By అంజి Published on 2 Jan 2025 6:37 AM IST