You Searched For "central govt"
బనకచర్ల ప్రాజెక్ట్.. తెలంగాణ, ఏపీ సీఎంలతో కేంద్రం సమావేశం!
ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న వివాదాస్పద గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై చర్చించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
By అంజి Published on 20 Jun 2025 7:46 AM IST
నేడే జనాభా లెక్కల గెజిట్ నోటిఫికేషన్ జారీ
నేడు జనాభా లెక్కల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. జనాభా లెక్కల్లో తొలిసారిగా కుల గణన ఉంటుంది.
By అంజి Published on 16 Jun 2025 8:17 AM IST
Telangana: త్వరలోనే వారి రేషన్ కార్డులు రద్దు!
రాష్ట్రంలో గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని 1.59 లక్షల కార్డులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిపై విచారణ చేపట్టాలని పౌర సరఫరాల శాఖ...
By అంజి Published on 3 Jun 2025 9:01 AM IST
వాకీటాకీల అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు
రేడియో పరికరాలు, వాకీటాకీల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్లైన్స్ జారీ చేసింది.
By అంజి Published on 1 Jun 2025 12:15 PM IST
పట్టణాల్లో భూ వివాదాల పరిష్కారానికి నక్షా: మంత్రి నారాయణ
రాష్ట్రంలో రెవెన్యూ రికార్డుల అమలు, భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం నిర్వహించనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు.
By అంజి Published on 17 May 2025 7:13 AM IST
ఉగ్రదాడి కేంద్రం 'ముందస్తు ప్రణాళిక'గా అభివర్ణణ.. వ్యక్తిపై కేసు నమోదు
పహల్గామ్ ఉగ్రవాద దాడిని కేంద్ర ప్రభుత్వం "ముందస్తు ప్రణాళికతో చేసిన చర్య" అని అభివర్ణించిన వ్యక్తిపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
By అంజి Published on 10 May 2025 7:01 AM IST
కేంద్రం గుడ్న్యూస్.. త్వరలో ఈపీఎస్ కనీస పెన్షన్ రూ.3వేలకు పెంపు?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 30 April 2025 9:23 AM IST
కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి నెలా నిరుద్యోగ డేటా
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లోని నిరుద్యోగ గణాంకాలను 3 నెలలకోసారి రిలీజ్ చేస్తుండగా.. ఇకపై ప్రతి నెలా...
By అంజి Published on 22 April 2025 8:34 AM IST
పత్తి సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ
కేంద్రం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024-25 సంవత్సరానికి పత్తి సేకరణలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
By అంజి Published on 9 April 2025 8:02 AM IST
అమరావతికి రూ.4,200 కోట్లు విడుదల చేసిన కేంద్రం
రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల చేసింది.
By అంజి Published on 7 April 2025 12:23 PM IST
శుభవార్త.. ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
By అంజి Published on 29 March 2025 10:12 AM IST
పీఎం ఇంటర్న్షిప్.. అప్లై చేశారా?
యువత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తు చేయడానికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది.
By అంజి Published on 27 March 2025 4:15 PM IST