You Searched For "central govt"
ఏపీ రైతులకు బిగ్ రిలీఫ్.. 10,800 మెట్రిక్ టన్నుల యూరియాకు కేంద్రం అనుమతి
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తీవ్ర యూరియా కొరతతో సతమతమవుతున్న రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా, ఒడిశాలోని ధర్మరా పోర్టు నుండి ఆంధ్రప్రదేశ్కు 10,800 మెట్రిక్...
By అంజి Published on 26 Aug 2025 9:15 AM IST
వచ్చే నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్స్!
దసరా పండుగ డిమాండ్ నేపథ్యంలో వచ్చే నెల 22 నుంచి జీఎస్టీ కొత్త శ్లాబ్స్ అమలు కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 25 Aug 2025 11:25 AM IST
తెలంగాణ రైతులకు శుభవార్త.. రాష్ట్రానికి 50 వేల మెట్రిక్ టన్నుల యురియా
యూరియా కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటం ఫలించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలకు మంత్రి తుమ్మల...
By అంజి Published on 20 Aug 2025 12:02 PM IST
రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. నేడే ఫసల్ బీమా నిధుల జమ
నేడు 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో పీఎం ఫసల్ బీమా యోజన కింద రూ.3,200 కోట్లు జమ కానున్నాయి.
By అంజి Published on 11 Aug 2025 6:35 AM IST
నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.2,000
పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. నేడు ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమ చేసేందుకు కేంద్ర...
By అంజి Published on 2 Aug 2025 6:43 AM IST
యూపీఐ ట్రాన్సాక్షన్లపై జీఎస్టీ విధించే ప్రణాళిక లేదు: కేంద్రం
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత లావాదేవీలు రూ.2,000 దాటితే వాటిపై వస్తువులు మరియు సేవల పన్ను (జీఎస్టీ) విధించే ప్రణాళిక లేదని ప్రభుత్వం...
By అంజి Published on 27 July 2025 1:30 PM IST
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఆగస్టు 1 నుంచి మరో కొత్త స్కీమ్
ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు...
By అంజి Published on 26 July 2025 8:50 AM IST
పీఎం యూఎస్పీ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకున్నారా?.. ఏడాదికి రూ.20,000
పీఎం ఉచ్చతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన కింద కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది.
By అంజి Published on 22 July 2025 9:00 AM IST
పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చకు కేంద్రం సిద్ధం!
జూలై 21, సోమవారం నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ సహా కీలక అంశాలపై చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర...
By అంజి Published on 20 July 2025 3:11 PM IST
'కేంద్రం నుండి నిధులు రాబట్టండి'.. ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
రాష్ట్రానికి అవసరమైన నిధులను సేకరించేందుకు, కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని
By అంజి Published on 19 July 2025 7:22 AM IST
పీఎం యశస్వీ స్కాలర్షిప్ స్కీమ్.. దరఖాస్తు ఆఖరు తేదీ ఇదే
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం యశస్వీ స్కాలర్షిప్ స్కీమ్ దరఖాస్తుకు ఆగస్టు 31 ఆఖరు తేదీ.
By అంజి Published on 18 July 2025 1:32 PM IST
రూ.24,000 కోట్లతో కొత్త పథకం.. 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి
దేశంలో రైతుల సంక్షేమానికి సంబంధించి కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
By అంజి Published on 18 July 2025 6:45 AM IST