You Searched For "BreakingNews"
'భారత్తో సంబంధాలు మెరుగుపడాలి.. లేకుంటే..'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో భారత్పై అత్యధిక సుంకాలు విధించారు.
By Medi Samrat Published on 9 Oct 2025 8:45 AM IST
చిన్నారులను బలిగొన్న దగ్గు సిరప్.. శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
తమిళనాడులోని ఫార్మాస్యూటికల్ కంపెనీ శ్రీసన్ ఫార్మా తయారు చేసిన విషపూరిత కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ మధ్యప్రదేశ్లో కనీసం 20 మంది చిన్నారులను బలిగొంది.
By Medi Samrat Published on 9 Oct 2025 8:30 AM IST
Bihar : త్వరలో మహాకూటమి సీట్ల ప్రకటన.. ఆర్జేడీకి 135.. మరి కాంగ్రెస్ సంగతేంటి.?
బీహార్ ఎన్నికల సమరం ఊపందుకుంది. దీంతో మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య త్వరలో సీట్ల పంపకం జరగనుంది.
By Medi Samrat Published on 8 Oct 2025 9:20 PM IST
Video : 10 ఏళ్లు ఎన్నో కష్టాలు పడ్డాడు.. అవార్డ్ పంక్షన్లో మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు..!
సంజూ శాంసన్ CEAT క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2025కి హాజరయ్యాడు. అక్కడ అతడికి సత్కారం కూడా జరిగింది.
By Medi Samrat Published on 8 Oct 2025 8:50 PM IST
42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం : మంత్రి పొన్నం
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 8 Oct 2025 8:10 PM IST
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని.. ఏర్పాట్లపై సీఎం సమీక్ష
ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు.
By Medi Samrat Published on 8 Oct 2025 7:30 PM IST
నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసి.. ఆ తర్వాత కారం చల్లి..
దక్షిణ ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది.
By Medi Samrat Published on 8 Oct 2025 6:52 PM IST
ఔరంగజేబు పాలనలో తప్ప భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదు.. పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
భారత్పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 8 Oct 2025 6:27 PM IST
రేపు పిఠాపురం పర్యటనకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 8 Oct 2025 5:55 PM IST
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
నోబెల్ కమిటీ బుధవారం రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది.
By Medi Samrat Published on 8 Oct 2025 3:54 PM IST
Andhra Pradesh : రానున్న మూడు గంటలు జాగ్రత్త.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక..
రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.
By Medi Samrat Published on 8 Oct 2025 3:23 PM IST
5,00,000 ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించిన ఏథర్ ఎనర్జీ
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన ఏథర్ ఎనర్జీ లిమిటెడ్, తమిళనాడులోని హోసూర్లో ఉన్న తమ తయారీ ప్లాంట్ నుండి 5,00,000వ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 Oct 2025 9:30 PM IST











