You Searched For "Bihar"
రూ.12 కోట్లతో నిర్మించిన వంతెన.. ప్రారంభోత్సవానికి ముందే కూలింది..!
బీహార్లో ప్రారంభోత్సవానికి ముందే వంతెన కూలి నదిలో పడిపోయింది. ఈ ఘటన అరారియా జిల్లాలోని సిక్తి బ్లాక్లో చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 18 Jun 2024 6:06 PM IST
కాలు ఎముక విరిగిందని ఆస్పత్రికి వెళ్తే.. కార్డ్బోర్డ్ అట్ట కట్టి పంపించేశారు
బీహార్లోని ముజఫర్పూర్లో ప్రమాదవశాత్తు కాలికి గాయమైన ఓ వ్యక్తి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు.
By అంజి Published on 14 Jun 2024 7:38 AM IST
శవమై కనిపించిన పోలీసు అధికారి కొడుకు.. ఫ్లాట్లో మద్యం బాటిల్లు, కండోమ్లు
పాట్నాలో ఓ పోలీసు అధికారి కుమారుడు (18 ఏళ్ల బాలుడు) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 10 Jun 2024 1:45 PM IST
నడుస్తున్న రైలులో భారీగా చెలరేగిన మంటలు
బీహార్లోని లఖిసరాయ్ జిల్లాలోని కియుల్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రైలులోని మూడు కోచ్లు మంటల్లో చిక్కుకున్నాయి.
By అంజి Published on 7 Jun 2024 6:24 AM IST
పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థి.. ముసుగులేసుకుని వచ్చి కొట్టి చంపేశారు
పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేశారు. పాట్నా లా కాలేజీలో సోమవారం ఓ కాలేజీ విద్యార్థిని కొందరు దుండగులు కొట్టి చంపారు.
By Medi Samrat Published on 28 May 2024 11:27 AM IST
నది వద్ద రీల్స్ చేస్తూ నీట మునిగి నలుగురు మృతి
నదిలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన బీహార్లో చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 19 May 2024 11:12 AM IST
పోలీస్ స్టేషన్లో భర్త, అతని మైనర్ భార్య ఆత్మహత్య
బీహార్ అరారియా జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 4:12 PM IST
దారుణం.. స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల బాలుడి మృతదేహం
బీహార్లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 17 May 2024 12:46 PM IST
పీఓకే భారత్ది.. ఎంతకైనా తెగిస్తాం: అమిత్ షా
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్కే చెందుతుందని, పీఓకే కోసం ఎంతకైనా తెగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం నాడు అన్నారు.
By అంజి Published on 16 May 2024 6:07 PM IST
దున్నపోతుపై పోలింగ్ సెంటర్కు ఓటర్.. ఎందుకంటే..
దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 13 May 2024 4:38 PM IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఒడిశాలకు వేడి నుండి ఉపశమనం లేనట్లే
దేశంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన వేడితో అల్లాడిపోతున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రత 43 నుండి 46 డిగ్రీల సెల్సియస్కు పెరుగుతోంది
By Medi Samrat Published on 4 May 2024 12:15 PM IST
రామ్ చరణ్ హీరోయిన్ ఎవరి కోసం ప్రచారం చేసిందో తెలుసా.?
బాలీవుడ్ నటి నేహా శర్మ బీహార్లో రోడ్ షోలో పాల్గొంది. 'తుమ్ బిన్-2' మరియు 'క్రూక్' వంటి చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించిన నేహా శర్మ.. కాంగ్రెస్...
By Medi Samrat Published on 25 April 2024 9:15 PM IST