You Searched For "ap govt"
Andhrapradesh: స్కూల్ విద్యార్థులకు శుభవార్త
2025 - 26 విద్యా సంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం అమలుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.
By అంజి Published on 7 Nov 2024 7:21 AM IST
Andhrapradesh: రేషన్కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు
రోజు రోజుకు నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు తమకు అవసరమైన వాటిని కొనుక్కోవడానికి జంకుతున్న పరిస్థితి నెలకొంది.
By అంజి Published on 25 Oct 2024 10:51 AM IST
మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పేరు మార్పు
మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా శ్రీ పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాలగా నామకరణం చేసింది.
By అంజి Published on 22 Oct 2024 11:00 AM IST
నిందితుడికి సమాజం భయపడేలా కఠిన శిక్ష పడాలని ఆ తల్లి కోరుతోంది : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
కడప జిల్లా బద్వేల్లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను వైసీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు.
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 10:58 AM IST
Andhrapradesh: జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం
ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడి అనుభవం, ఇతర సమీకరణాల ఆధారంగా ఆయా...
By అంజి Published on 15 Oct 2024 12:52 PM IST
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది.
By Medi Samrat Published on 1 Oct 2024 6:21 PM IST
గ్రామీణ యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.కోటి వరకు 50 శాతం రాయితీతో రుణం
రాష్ట్రంలోని గ్రామీణ ఔత్సాహిక యువతను, రైతులను వ్యాపారవేత్తులగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో పని చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక,...
By Medi Samrat Published on 25 Sept 2024 6:46 PM IST
గుడ్న్యూస్.. అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అక్టోబర్లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని...
By అంజి Published on 13 Sept 2024 6:51 AM IST
ఉచిత ఇసుకపై చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త
ఉచిత ఇసుక విధానాన్ని సరళతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
By అంజి Published on 3 Sept 2024 10:06 AM IST
జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవారు.. గుడ్లవల్లేరు ఘటనపై రోజా ఫైర్
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి రోజా అన్నారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 31 Aug 2024 2:45 PM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సాగునీటి ప్రాజెక్టుల పేర్ల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 10 Aug 2024 11:30 AM IST
శుభవార్త.. ఎస్సీ మహిళలకు రూ.50 వేల సబ్సిడీతో రుణాలు
జీవనోపాధి కల్పనకు ఉద్దేశించిన కేంద్ర పథకం పీఎం అజయ్ని అనుసంధానించి డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు రాయితీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 9 Aug 2024 8:00 AM IST