You Searched For "Andrapradesh"
శ్రీవారి భక్తులకు శుభవార్త..వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు నేడే రిలీజ్
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 5 Dec 2025 7:21 AM IST
భక్తులకు అలర్ట్..శ్రీవారి వైకుంఠ ద్వార ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రేపే విడుదల
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది.
By Knakam Karthik Published on 4 Dec 2025 11:48 AM IST
దివ్యాంగులకు శుభవార్త..ఏడు వరాలు ప్రకటించిన ఏపీ సర్కార్
దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 4 Dec 2025 6:57 AM IST
పవన్ మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి: షర్మిల
కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడటం బాధాకరం..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
By Knakam Karthik Published on 3 Dec 2025 4:24 PM IST
పవన్కల్యాణ్ అప్పుడు, ఇప్పుడూ తెలంగాణకు వ్యతిరేకమే: కవిత
కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...
By Knakam Karthik Published on 3 Dec 2025 1:48 PM IST
అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు అధికారిక ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 4:43 PM IST
వైసీపీ నిర్ణయాలతో విద్యుత్ రంగం అస్తవ్యస్తం: సీఎం చంద్రబాబు
సచివాలయంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 2 Dec 2025 3:33 PM IST
ఏపీలో మొంథా తుపాను నష్టంపై అమిత్ షాకు నివేదిక అందజేత
ఆంధ్రప్రదేశ్లో సంభవించిన మొంథా తుపాను కారణంగా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్య, ఐటి...
By Knakam Karthik Published on 2 Dec 2025 1:13 PM IST
అలర్ట్..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, రైతులకు వాతావరణశాఖ సూచనలు
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో వాయుగుండం గడిచిన మూడు గంటల్లో అదే ప్రాంతంలో స్థిరంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ...
By Knakam Karthik Published on 27 Nov 2025 8:27 AM IST
తిరుమల అన్నప్రసాదంపై కామెంట్స్..శివజ్యోతికి టీటీడీ షాక్ ఇచ్చిందా?
తిరుమల అన్నప్రసాదం పంపిణీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని వైరల్ కావడంతో యాంకర్ శివజ్యోతిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్...
By Knakam Karthik Published on 27 Nov 2025 6:55 AM IST
నేడు అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ
వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉదయం 10:30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
By Knakam Karthik Published on 27 Nov 2025 6:41 AM IST
అమరావతిలో RBI సహా 25 బ్యాంకుల కొత్త భవనాలకు ఎల్లుండి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్బీఐ సహా 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం ఎల్లుండి జరగనుంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 5:30 PM IST











