You Searched For "Andrapradesh"
తూర్పు గోదావరిలో కల్తీ పాల కలకలం..13కి చేరిన మరణాల సంఖ్య
తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు తాగిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి చేరడం తీవ్ర కలకలం రేపుతోంది
By Knakam Karthik Published on 12 March 2026 12:29 PM IST
ఏపీలో క్రీడల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.1,106 కోట్లతో 53 ప్రాజెక్టుల ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్లో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) భారీ...
By Knakam Karthik Published on 11 March 2026 8:22 PM IST
ఇంద్రకీలాద్రిపై కాసుల వర్షం..18 రోజుల్లో రూ.3.35 కోట్ల హుండీ ఆదాయం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దేవస్థానంలో గత 18 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.3.35 కోట్లుగా నమోదైంది.
By Knakam Karthik Published on 11 March 2026 7:21 PM IST
పరాకామణిలో బంగారం చోరీపై ఆ పత్రిక కథనాన్ని ఖండించిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయ పరాకామణిలో భారీ స్థాయిలో బంగారం దొంగతనం జరిగిందంటూ ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా...
By Knakam Karthik Published on 10 March 2026 3:40 PM IST
కడప జిల్లాలో నెయ్యి ట్యాంకర్ బోల్తా..బకెట్లు, బాటిళ్లతో స్థానికుల పరుగులు (video)
కడప జిల్లా కొండాపురం మండలం చిత్రవతి వంతెన సమీపంలో నెయ్యి ట్యాంకర్ బోల్తా పడి బీభత్సం సృష్టించింది.
By Knakam Karthik Published on 9 March 2026 5:34 PM IST
ఏఐ మీద పావు వంతు శ్రద్ధ ప్రజారోగ్యంపై పెట్టండి..సీఎంకు షర్మిల హితవు
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
By Knakam Karthik Published on 9 March 2026 4:00 PM IST
రైతన్నలకు శుభవార్త, 2027 నాటికి 60 లక్షల పట్టా పాస్బుక్కుల పంపిణీ..సీఎం కీలక ప్రకటన
'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా కొత్తబురుజు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు కొత్త పట్టాదార్ పాసుపుస్తకాలను పంపిణీ...
By Knakam Karthik Published on 9 March 2026 3:17 PM IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నిందితులు
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 9 March 2026 2:31 PM IST
తిరుపతి జిల్లాలో విషాదం..విద్యుత్ ఘాతంతో రెండు ఏనుగులు మృతి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎర్రావారిపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 9 March 2026 2:25 PM IST
ఉన్న బిడ్డలకే దిక్కులేదు, ముగ్గురు పిల్లలను కనాలా?..చంద్రబాబుపై షర్మిల ఫైర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన జనాభా విధానంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By Knakam Karthik Published on 7 March 2026 2:51 PM IST
ఏపీ లిక్కర్ స్కామ్లో రూ.441.63 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 6 March 2026 9:38 PM IST
గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని కూటమి ప్రభుత్వం..సుపరిపాలన అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి: షర్మిల
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
By Knakam Karthik Published on 6 March 2026 5:30 PM IST











