You Searched For "ACB"
అవినీతి అధికారులు.. ఏసీబీ నుండి తప్పించుకోలేరు: డీజీ సీవీ ఆనంద్
లంచం తీసుకునే వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అవినీతి నిరోధక శాఖ అధికారులు నుండి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
By అంజి Published on 13 Aug 2024 2:02 PM IST
మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు అరెస్ట్
అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను అవినీతి నిరోధక శాఖ,...
By అంజి Published on 13 Aug 2024 11:29 AM IST
రూ.8 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్
8 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వై మదన్ మోహన్ రెడ్డిలను ఏసీబీ అరెస్ట్...
By అంజి Published on 13 Aug 2024 10:38 AM IST
ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
స్టేషన్ బెయిల్ కోసం రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆగస్టు 2న వరంగల్ పర్వతగిరి పోలీస్ స్టేషన్లో సబ్ఇన్స్పెక్టర్ను...
By Medi Samrat Published on 2 Aug 2024 8:16 PM IST
Hyderabad: రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ సీసీఎస్ ఇన్స్పెక్టర్
రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా సీసీఎస్ డిటెక్టివ్ విభాగం ఇన్స్పెక్టర్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
By అంజి Published on 14 Jun 2024 11:50 AM IST
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐ
ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అవినీతి పరులు లంచం ఇస్తేనే పనులు చేస్తామని చెబుతుంటారు.
By Srikanth Gundamalla Published on 31 May 2024 5:30 PM IST
ఏసీబీ అదుపులో ఉమామహేశ్వరరావు
హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అసిస్టెంట్ కమిషనర్ ఉమామహేశ్వరరావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 29 May 2024 2:00 PM IST
'లంచం అడిగితే మాకు చెప్పండి'.. ప్రజలకు తెలంగాణ ఏసీబీ పిలుపు
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించేందుకు ప్రజలు తమతో కలిసి రావాలని తెలంగాణ ఏసీబీ పిలుపు ఇచ్చింది.
By అంజి Published on 28 May 2024 2:36 PM IST
Telangana: ఏసీబీ వలలో అవినీతి తిమింగలాలు.. ఎమ్మార్వో నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు.. ఒకే రోజు ముగ్గురు
సిరిసిల్లలోని జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ జోగినిపల్లి భాస్కర్రావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది.
By అంజి Published on 20 May 2024 7:00 PM IST
30,000 లంచంగా అడిగాడు.. చివరికి!
తెలంగాణ రాష్ట్రంలో రెండు వేర్వేరు ఘటనల్లో లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 May 2024 8:15 AM IST
జమ్మికుంట తహశీల్దార్ ఇంటిపై ఏసీబీ దాడులు
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణం తహశీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్న రజిని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
By అంజి Published on 13 March 2024 11:33 AM IST
గొర్రెల పంపిణీలో అక్రమాలు.. ఆ నలుగురు అరెస్ట్
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు పాల్పడినందుకు నలుగురు అధికారులను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 22 Feb 2024 9:00 PM IST