స్పోర్ట్స్ - Page 343
సురేష్ రైనా కుటుంబ సభ్యులను చంపిన కేసును చేధించిన పోలీసులు
చండీఘడ్: భారత జట్టు మాజీ క్రికెటర్ సురేష్ రైనా కుటుంబ సభ్యులను చంపిన వారిని పట్టుకున్నామని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. పఠాన్ కోట్ లో మొత్తం ముగ్గురు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Sept 2020 5:23 PM IST
ఏ భారత క్రికెటర్కు నా రికార్డు లేదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా.. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఏ టీమ్ఇండియా ఆటగాడు సాధించని...
By తోట వంశీ కుమార్ Published on 16 Sept 2020 12:16 PM IST
కోలుకోని రుతురాజ్.. మరీ మూడో స్థానంలో ఎవరు ఆడనున్నారు..?
సెప్టెంబర్ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్లో ఢిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. చెన్నై...
By తోట వంశీ కుమార్ Published on 15 Sept 2020 7:13 PM IST
అర్జున్ టెండూల్కర్ ను అలా వాడుకుంటున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19న ఐపీఎల్ మొదలు కాబోతోంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది. తాజాగా ముంబై ఇండియన్స్...
By తోట వంశీ కుమార్ Published on 15 Sept 2020 6:12 PM IST
ఈసారి ధోనిని పొగిడి.. కోహ్లీకి కౌంటర్ వేసిన గంభీర్
గౌతమ్ గంభీర్ గతంలో చాలా విషయాల్లో మహేంద్ర సింగ్ ధోని మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! తాజాగా మాత్రం ధోని ఐపీఎల్ ప్లానింగ్ పై మంచి మార్కులు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Sept 2020 7:25 PM IST
బీచ్ ముందు నిలుచున్న అనుష్క.. కోహ్లీ కామెంట్ చూసారా..?
క్రికెటర్లు-బాలీవుడ్ హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం మన దేశంలో కామనే..! అలా ట్రెండ్ ను కంటిన్యూ చేసిన వారిలో అనుష్క శర్మ-విరాట్ కోహ్లీలు ఉన్నారు. ఇటీవలే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Sept 2020 9:47 PM IST
ఐపీఎల్లో అత్యధిక 'మ్యాన్ ఆప్ ది మ్యాచ్' అవార్డులు గెలిచిన వారు ఎవరంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగనుంది....
By తోట వంశీ కుమార్ Published on 12 Sept 2020 4:42 PM IST
పిడుగు పడి.. ఇద్దరు టీనేజ్ క్రికెటర్ల మృతి..!
పిడుగు పడి ఇద్దరు టీనేజ్ క్రికెటర్లు మృతి చెందిన సంఘటన బంగ్లాదేశ్లో చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటన బంగ్లాదేశ్ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి...
By తోట వంశీ కుమార్ Published on 11 Sept 2020 4:41 PM IST
రైనా స్థానంలో మలన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ నుంచి వ్యక్తి గత కారణాలతో చెన్నై ఆటగాడు సురేష్ రైనా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రైనా...
By తోట వంశీ కుమార్ Published on 11 Sept 2020 1:02 PM IST
ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా టైటిల్ నెగ్గిన నైట్ రైడర్స్
కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ టైటిల్ ను ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో సెయింట్ లూసియా జూక్స్...
By తోట వంశీ కుమార్ Published on 11 Sept 2020 12:12 PM IST
ఈ సారి ఐపీఎల్ టైటిల్ గెలిచేది సీఎస్కే నే
కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అన్ని అవాంతరాలు దాటుకుని మరో 9 రోజుల్లో మొదలు కానుంది. కరోనా కారణంగా ఈ సారి యూఏఈలో ఈ మెగా...
By తోట వంశీ కుమార్ Published on 10 Sept 2020 12:14 PM IST
రోహిత్ శర్మ కొట్టిన భారీ సిక్సర్.. స్టేడియం బయట వెళుతున్న బస్ పై..!
ఐపీఎల్ మరో పది రోజుల్లో మొదలవుతూ ఉండడంతో ఫ్రాంఛైజీలు దుబాయ్ లో ప్రాక్టీస్ ను మొదలుపెట్టాయి. తమ జట్ల ఆటగాళ్లు ప్రాక్ట్టీస్ చేస్తున్న వీడియోలను సామాజిక...
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 Sept 2020 5:37 PM IST














