రాజకీయం - Page 92

Newsmeter Telugu: Check all the latest political news in Telugu, India Politics today, all live రాజకీయం updates at online
ఏపీ రాజధానుల ప్రకటన పై కొత్త ట్విస్ట్
ఏపీ రాజధానుల ప్రకటన పై కొత్త ట్విస్ట్

విజయవాడ : ఏపీలో మూడు రాజధానులు పెడతామని జగన్ చేసిన ప్రకటనపై ఆ ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. సీఎం జగన్ ఏపీలో మూడు రాజధానులు ఉండొచ్చు అన్నారు గానీ,...

By రాణి  Published on 18 Dec 2019 3:53 PM IST


రాజధానుల ఏర్పాటుపై తెలుగు తమ్ముళ్లలో భిన్న స్వరాలు
రాజధానుల ఏర్పాటుపై తెలుగు తమ్ముళ్లలో భిన్న స్వరాలు

విశాఖపట్నం : ఏపీకి మూడు రాజధానులు అవసరమంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనపై టీడీపీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్...

By రాణి  Published on 18 Dec 2019 2:08 PM IST


ఏపీకి మూడు క్యాపిటల్స్ సాధ్యమేనా?
ఏపీకి మూడు క్యాపిటల్స్ సాధ్యమేనా?

ముఖ్యాంశాలు ముచ్చటగా మూడు రాజధానుల కాన్సెప్ట్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం జుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలు నగరం అధికార వికేంద్రీకరణద్వారా...

By రాణి  Published on 18 Dec 2019 11:03 AM IST


ఏపీలో మూడు రాజధానులు..చంద్రబాబు మండిపాటు
ఏపీలో మూడు రాజధానులు..చంద్రబాబు మండిపాటు

ముఖ్యాంశాలు సీఎం ఎక్కడుంటాడు ? జగన్ ది తుగ్లక్ పాలన..! అంధకారంలోకి ఆంధ్రప్రదేశ్ ?వెలగపూడి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో మూడు రాజధానులు పెట్టాల్సిన అవసరం...

By రాణి  Published on 17 Dec 2019 6:51 PM IST


అమరావతి అంటే నాలుగు భవనాలు కాదు...
అమరావతి అంటే నాలుగు భవనాలు కాదు...

అమరావతి అంటే నాలుగు భవనాలు కాదు..భవిష్యత్ తరాల ఉపాధికి బాసటగా ఉండే రాజధాని అని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో...

By రాణి  Published on 17 Dec 2019 6:24 PM IST


కాంగ్రెస్ కు ప్రధాని ఛాలెంజ్
కాంగ్రెస్ కు ప్రధాని ఛాలెంజ్

ముస్లింలలో కాంగ్రెస్ సహా ఆ పార్టీ మిత్రపక్షాలన్నీ అనవసరంగా అభద్రతా భావాన్ని పెంచుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన పౌరసత్వ...

By రాణి  Published on 17 Dec 2019 5:22 PM IST


దేవుడితో రాజకీయాలొద్దు..!
దేవుడితో రాజకీయాలొద్దు..!

ముఖ్యాంశాలు టీటీడీ లో అన్యమత ప్రచారంపై మంత్రి సవాల్తిరుమల కొండపై ఏసుక్రీస్తు శిలువ ఉందని నిరూపిస్తే రాజీనామా చేస్తా.. శిలువ లేకపోతే లోకేష్ రాజీనామా...

By రాణి  Published on 17 Dec 2019 4:18 PM IST


భీమ‌వ‌రం గ‌ట్టుపై రాజుల ఫైట్ ! రాజ్యసభ సీటు ఏ రాజుకో ?
భీమ‌వ‌రం గ‌ట్టుపై రాజుల ఫైట్ ! రాజ్యసభ సీటు ఏ రాజుకో ?

భీమ‌వ‌రం. ఈ ఊరు ఆంధ్ర లాస్‌వెగాస్‌ గా పేరు తెచ్చుకుంది. ఇక్క‌డ రాజుల ఆధిప‌త్యం కొన్ని రోజులుగా న‌డుస్తోంది. నరసాపురం రాజకీయం ఎప్పుడూ రాజుల చుట్టూనే...

By రాణి  Published on 17 Dec 2019 3:22 PM IST


దిశ చట్టం అమలు నాతోనే మొదలు పెట్టండి : మహిళా ఎమ్మెల్యే
దిశ చట్టం అమలు నాతోనే మొదలు పెట్టండి : మహిళా ఎమ్మెల్యే

వెలగపూడి : ఆఖరి రోజు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అసెంబ్లీలో భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం మద్యం పాలసీ పై...

By రాణి  Published on 17 Dec 2019 1:48 PM IST


ఆఖరి రోజు అసెంబ్లీ సమావేశాలు..జగన్ VS చంద్రబాబు
ఆఖరి రోజు అసెంబ్లీ సమావేశాలు..జగన్ VS చంద్రబాబు

వెలగపూడి : ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆఖరిరోజు వాడీవేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు రాష్ర్ట పాలనపై పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. టీడీపీ...

By రాణి  Published on 17 Dec 2019 11:59 AM IST


వైసీపీ పాలనకు నిరసనగా టిడిపి నేతల ర్యాలీ
వైసీపీ పాలనకు నిరసనగా టిడిపి నేతల ర్యాలీ

వెలగపూడి : రాష్ర్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ టిడిపి నేతలు మంగళవారం సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. అసెంబ్లీ సమావేశం...

By రాణి  Published on 17 Dec 2019 11:11 AM IST


మమతా బెనర్జీకి షాకిచ్చిన గవర్నర్‌
మమతా బెనర్జీకి షాకిచ్చిన గవర్నర్‌

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నరు జగదీప్ ధన్‌‌ఖర్ షాకిచ్చారు. ముఖ్యమంత్రి మమతా ప్రజాధనాన్ని పార్టీ అనుకూల వాణిజ్య...

By సుభాష్  Published on 16 Dec 2019 4:45 PM IST


Share it