రాజకీయం - Page 93
రాష్ర్టంలో సైకో పాలన సాగుతోంది : చంద్రబాబు
రాష్ర్టంలో సైకో పాలన సాగుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దారుణంగా అవమానిస్తున్నారని, మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో...
By రాణి Published on 12 Dec 2019 12:00 PM IST
నారా లోకేష్పై ఎమ్మెల్యే రోజా వ్యంగ్యాస్త్రాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇటు టీడీపీ నేతలు, అటు వైసీపీ నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటున్నారు. మేమంటే మేము...
By సుభాష్ Published on 11 Dec 2019 6:46 PM IST
అందుకే మాకు మైక్ ఇవ్వాలంటే భయపడతున్నారు
మంగళగిరి : అసెంబ్లీలో అధికార పక్షం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బుధవారం సాయంత్రం గుంటూరు జిల్లా...
By రాణి Published on 11 Dec 2019 6:24 PM IST
కేంద్రంపై కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఇదేనా..?
ముఖ్యాంశాలు సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో పోరాటం చేయనున్న కేసీఆర్ త్వరలో ఎంపీలతో కలిసి ఢిల్లీకి తమ సమస్యలు పట్టించుకోవడం లేదని మోదీపై కేసీఆర్...
By సుభాష్ Published on 11 Dec 2019 5:23 PM IST
కొన్ని రాజకీయ పార్టీలు పాక్ బాటను అనుసరిస్తున్నాయి: మోదీ
పౌరసత్వ సవరణ బిల్లుపై కొన్ని రాజకీయ పార్టీలో పాకిస్థాన్ దారినే అనుసరిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. చరిత్రలో గుర్తిండిపోయే బిల్లును...
By సుభాష్ Published on 11 Dec 2019 1:58 PM IST
పౌరసత్వం బిల్లుపై వివాదం... సంచలన వ్యాఖ్యలు చేసిన యూఎస్ కమిషన్
ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిషష్టాత్మకంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుపై యూఎస్ కమిషన్ ఆఫ్ ఇంటర్నేషన్ రిలీజియన్ ఫ్రీడమ్...
By సుభాష్ Published on 10 Dec 2019 4:51 PM IST
రైతు భరోసాపై అసెంబ్లీలో రసాభాస
అమరావతి : వైఎస్ఆర్ రైతు భరోసా పథంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ..దేశంలోనే రైతు భరోసా ఆదర్శవంతమైన...
By రాణి Published on 10 Dec 2019 4:48 PM IST
అసెంబ్లీలో ఉల్లి లొల్లి..!
రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉల్లి ధరల నియంత్రణపై టీడీపీ నేతలు చర్చకు తెరలేపారు. దళారులు ఉల్లి కృత్రిమ కొరతను సృష్టించి ధరలు అమాంతం పెరిగేలా...
By రాణి Published on 10 Dec 2019 1:37 PM IST
ప్రధాని మోడీకి ఎంపీ రేవంత్రెడ్డి లేఖ..అందులో ఏముదంటే..!
చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిధ్యం తప్పనిసరి అని, రాజ్యాంగం మేరకు ఆయా శాసనసభ, పార్లమెంట్లో చోటు కల్పిస్తారని, కానీ వారి ప్రాతినిధ్యం అవసరం...
By Newsmeter.Network Published on 8 Dec 2019 2:30 PM IST
మీకు ముంబాయి మాఫియానే తెలుసు.. నెల్లూరుది తెలియదు..!
నెల్లూరు వైసీపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ముసలం చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన రెండు వైసీపీ వర్గాల్లో విభేదాలు, కుమ్ములాటలు ఒక్కసారిగా బయటపడ్డాయి....
By అంజి Published on 7 Dec 2019 4:46 PM IST
బీజేపీతో 'కలిసుందాం రా' పాట పాడుతున్న పవన్ కళ్యాణ్
జనసేనాని పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ విమర్శించిన బిజెపీతో “కలిసుందాం రా” అన్న పాటను పాడబోతున్నట్లు సిగ్నల్స్ ఇచ్చేశారు. ఇన్నాళ్లూ బీజేపీ కేవలం ప్రత్యేక...
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 Dec 2019 11:39 AM IST
చంద్రబాబు రాజధాని పర్యటనపై బొత్స ఫైర్...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. నాలుగేళ్లలకాలంలో రాజధాని కోసం చంద్రబాబు ఏం...
By Newsmeter.Network Published on 28 Nov 2019 6:53 PM IST