రాజకీయం - Page 94
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే విజయం: మోదీ
దేశ ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు, ఎంపీలు గరికపాటి...
By సుభాష్ Published on 13 Dec 2019 4:47 PM IST
''ఏపీ దిశ'' బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ఏపీ దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ దిశ (ఏపీ క్రిమినల్ లా సవరణ) బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. అనంతరం ఈ...
By రాణి Published on 13 Dec 2019 3:07 PM IST
'గవర్నర్' పర్యటన వెనుక ఆంతర్యమేంటీ..?
తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ రాజ్భవన్కే పరిమితం కాకుండా రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గవర్నర్...
By సుభాష్ Published on 12 Dec 2019 5:16 PM IST
ఆ పెద్దమనిషికి బుద్ధి లేదు.. అదొక చెత్త పేపర్
అమరావతి : గురువారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపు అధికార పక్ష నేతకు, ప్రతిపక్ష నేతకు మధ్య మీడియాకు సంబంధించి మాటల యుద్ధం జరిగింది. జగన్ కు...
By రాణి Published on 12 Dec 2019 5:03 PM IST
ఏపీ అసెంబ్లీలో 'మీడియం' రగడ
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయడంపై అసెంబ్లీలో గురువారం వాడి-వేడి చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం...
By రాణి Published on 12 Dec 2019 4:30 PM IST
రాష్ర్టంలో సైకో పాలన సాగుతోంది : చంద్రబాబు
రాష్ర్టంలో సైకో పాలన సాగుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దారుణంగా అవమానిస్తున్నారని, మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో...
By రాణి Published on 12 Dec 2019 12:00 PM IST
నారా లోకేష్పై ఎమ్మెల్యే రోజా వ్యంగ్యాస్త్రాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇటు టీడీపీ నేతలు, అటు వైసీపీ నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటున్నారు. మేమంటే మేము...
By సుభాష్ Published on 11 Dec 2019 6:46 PM IST
అందుకే మాకు మైక్ ఇవ్వాలంటే భయపడతున్నారు
మంగళగిరి : అసెంబ్లీలో అధికార పక్షం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బుధవారం సాయంత్రం గుంటూరు జిల్లా...
By రాణి Published on 11 Dec 2019 6:24 PM IST
కేంద్రంపై కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఇదేనా..?
ముఖ్యాంశాలు సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో పోరాటం చేయనున్న కేసీఆర్ త్వరలో ఎంపీలతో కలిసి ఢిల్లీకి తమ సమస్యలు పట్టించుకోవడం లేదని మోదీపై కేసీఆర్...
By సుభాష్ Published on 11 Dec 2019 5:23 PM IST
కొన్ని రాజకీయ పార్టీలు పాక్ బాటను అనుసరిస్తున్నాయి: మోదీ
పౌరసత్వ సవరణ బిల్లుపై కొన్ని రాజకీయ పార్టీలో పాకిస్థాన్ దారినే అనుసరిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. చరిత్రలో గుర్తిండిపోయే బిల్లును...
By సుభాష్ Published on 11 Dec 2019 1:58 PM IST
పౌరసత్వం బిల్లుపై వివాదం... సంచలన వ్యాఖ్యలు చేసిన యూఎస్ కమిషన్
ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిషష్టాత్మకంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుపై యూఎస్ కమిషన్ ఆఫ్ ఇంటర్నేషన్ రిలీజియన్ ఫ్రీడమ్...
By సుభాష్ Published on 10 Dec 2019 4:51 PM IST
రైతు భరోసాపై అసెంబ్లీలో రసాభాస
అమరావతి : వైఎస్ఆర్ రైతు భరోసా పథంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ..దేశంలోనే రైతు భరోసా ఆదర్శవంతమైన...
By రాణి Published on 10 Dec 2019 4:48 PM IST













