జాతీయం - Page 78
యూపీలో తెలంగాణ బస్సుకు అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
తెలంగాణ నుంచి ప్రయాగ్రాజ్ మహా కుంభమేళకు యాత్రికులు తీసుకెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంగళవారం మంటలు చెలరేగడంతో ఓ వృద్ధ ప్రయాణీకుడు మృతి చెందినట్లు...
By అంజి Published on 15 Jan 2025 9:59 AM IST
'వారిని విడుదల చేయండి'.. రష్యాను గట్టిగా డిమాండ్ చేసిన భారత్
ఉక్రెయిన్పై యుద్ధం కోసం రష్యన్ మిలిటరీ సపోర్ట్ సర్వీస్లో ఉద్యోగం చేస్తున్న కేరళ వ్యక్తి మరణాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం...
By అంజి Published on 15 Jan 2025 7:54 AM IST
ఇకపై ఆ నగరాల్లో మద్య నిషేదం.. సీఎం ప్రకటన
బీహార్, యూపీ తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా మద్య నిషేధం అమలులోకి రానుంది.
By Medi Samrat Published on 13 Jan 2025 5:24 PM IST
అంతుపట్టని వ్యాధితో మృత్యువాత పడుతున్న పిల్లలు
జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో అంతుపట్టని వ్యాధితో ప్రజలు మరణిస్తున్నారు.
By Medi Samrat Published on 13 Jan 2025 2:55 PM IST
కుంభమేళాలో భక్తజన సంద్రం.. 45 కోట్ల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో కుంభమేళాకు భక్తులు పోటెతతారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి...
By అంజి Published on 13 Jan 2025 10:15 AM IST
స్కూల్లో బాలికలతో టాయిలెట్ల క్లీనింగ్.. ప్రిన్సిపాల్ సస్పెండ్
తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాల క్యాంపస్లోని విద్యార్థినులు టాయిలెట్లను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రిన్సిపాల్ను సస్పెండ్...
By అంజి Published on 13 Jan 2025 9:15 AM IST
జనవరి 20న ట్రంప్ ప్రమాణస్వీకారం..భారత్ తరపున హాజరయ్యేది ఈయనే
అగ్ర దేశం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు స్టార్ట్ అయ్యాయి.
By Knakam Karthik Published on 12 Jan 2025 4:21 PM IST
విషాదం.. నిద్రలోనే కన్నుమూసిన ఇద్దరు స్నేహితులు.. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయకపోవడంతో..
నోయిడాలోని సెక్టార్ 70లో 'చోలే భాతురే', 'కుల్చే' విక్రయించే స్ట్రీట్ ఫుడ్ స్టాల్ నడుపుతున్న ఉపేంద్ర (22), శివమ్ (23) అనే ఇద్దరు స్నేహితులు కార్బన్...
By అంజి Published on 12 Jan 2025 1:28 PM IST
ఢిల్లీ లిక్కర్ పాలసీ.. ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం : కాగ్
ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వ ఖజానాకు 2026 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక తెలిపింది.
By Medi Samrat Published on 11 Jan 2025 8:04 PM IST
మైనర్గా ఉన్నప్పుడు 64 మంది అత్యాచారం, కేరళలో పోలీసులకు యువతి ఫిర్యాదు
కేరళలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. తనపై గత ఐదేళ్లలో 64 మందికి పైగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
By Knakam Karthik Published on 11 Jan 2025 1:08 PM IST
ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి
పంజాబ్లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గురు ప్రీత్ గోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
By Knakam Karthik Published on 11 Jan 2025 9:53 AM IST
మిస్డ్ కాల్తో స్నేహం.. ఆపై కేఫ్లో అత్యాచారం.. అసభ్యకరమైన వీడియో తీసి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అగ్రాలోని ఆవాస్ వికాస్ కాలనీలో కేఫ్ నిర్వాహకుడు బాలికకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చి అత్యాచారం చేశాడు.
By Knakam Karthik Published on 11 Jan 2025 9:09 AM IST