జాతీయం - Page 78
Delhi Election Result 2025 : ఫలించని 'ఒవైసీ' మాయాజాలం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ ప్రకారం 27 ఏళ్ల తర్వాత బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది.
By Medi Samrat Published on 8 Feb 2025 11:30 AM IST
Delhi: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బిజెపి.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కంటే తొలి దశలో ఆధిక్యంలో ఉంది.
By అంజి Published on 8 Feb 2025 8:57 AM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. వెనుకంజలో 'ఆప్' అగ్ర నేతలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
By Medi Samrat Published on 8 Feb 2025 8:48 AM IST
Video: మతాంతర జంటపై హిందూత్వ గ్రూపు దాడి.. ఏకంగా కోర్టు వద్దే..
ఫిబ్రవరి 7, శుక్రవారం మధ్యాహ్నం భోపాల్ జిల్లా కోర్టు వద్ద తమ వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేసుకోవడానికి వెళ్ళిన ఒక యువ మతాంతర జంటపై తీవ్ర హిందూ మితవాద...
By అంజి Published on 8 Feb 2025 7:36 AM IST
రూ.15 కోట్ల ఆఫర్ వచ్చిన ఆ 16 మంది వివరాలు ఇవ్వండి.. కేజ్రీవాల్కు ఏసీబీ నోటీసులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు ముందు రాజధానిలో రాజకీయ వేడి రాజుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై ఆరోపణలు...
By Medi Samrat Published on 7 Feb 2025 7:34 PM IST
ఆప్ 'ఆపరేషన్ లోటస్'కు పాల్పడుతుంది.. లెఫ్టినెంట్ గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు
బీజేపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆప్ నేతలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 7 Feb 2025 2:59 PM IST
ముగ్గురికి ఉరి శిక్ష వేసిన న్యాయస్థానం.. కోర్టు తీర్పుతో ఆ తమ్ముడి కళ్లలో నీళ్లు తిరిగాయి..!
మహిళ గొంతు నులిమి హత్య చేసిన భర్త, అత్తమామలకు ఉరిశిక్ష పడింది.
By Medi Samrat Published on 7 Feb 2025 2:31 PM IST
ఆ ఓట్లే బీజేపీని గెలిపించాయి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.
By Knakam Karthik Published on 7 Feb 2025 2:30 PM IST
ముడా స్కామ్.. సీఎం సిద్ధరామయ్యకు స్వల్ప ఊరట
మూడా స్కామ్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు స్వల్ప ఊరట లభించింది.
By Knakam Karthik Published on 7 Feb 2025 1:15 PM IST
రైలులో దారుణం.. గర్భిణీపై ఇద్దరు లైంగిక దాడి.. కేకలు వేయడంతో..
తమిళనాడులో ఘోరం జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న నాలుగు నెలల గర్భవతి అయిన మహిళపై లైంగిక దాడి జరిగింది.
By Knakam Karthik Published on 7 Feb 2025 1:03 PM IST
అమెరికా నుంచి భారత్ చేరుకున్న వలసదారులు.. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
అమెరికా నుంచి భారత్ చేరుకున్న వలసదారులు.. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
By అంజి Published on 7 Feb 2025 9:15 AM IST
షాకింగ్.. కుట్లు వేయడానికి బదులు.. బాలుడికి ఫెవిక్విక్తో చికిత్స చేసిన నర్సు
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ నర్సు.. చిన్నారి ముఖంపై లోతైన గాయానికి కుట్లు వేయడానికి బదులుగా సూపర్ గ్లూ ఉపయోగించి చికిత్స చేసింది.
By అంజి Published on 7 Feb 2025 7:39 AM IST