రాజస్థాన్లోని జైసల్మేర్ నిత్యం యాత్రికులతో సందడిగా ఉంటుంది. చారిత్రక కోటలు, రిచ్ హెరిటేజ్ టూరిస్ట్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. అత్యంత ప్రసిద్ధి గాంచిన జైసల్మేర్ కోటను.. క్రీస్తుశకం 1156లో భాటి వంశం రాజైన జైసల్ దేవ్జీ నిర్మించారు. అప్పటి రాజులు పోయినా.. వాళ్లు కట్టించిన జైసల్మేర్ కోట...