తాజా వార్తలు - Page 95

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
భారత్ vs వెస్టిండీస్.. మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే సెమీస్‌కు ఎలా చేరేది..?
భారత్ vs వెస్టిండీస్.. మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే సెమీస్‌కు ఎలా చేరేది..?

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన సూపర్-8 మ్యాచ్ జరగనుంది.

By Medi Samrat  Published on 28 Feb 2026 8:00 PM IST


వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం తీవ్ర దిగ్భ్రాంతికరం : పవన్ కళ్యాణ్
వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం తీవ్ర దిగ్భ్రాంతికరం : పవన్ కళ్యాణ్

కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ విస్ఫోటనంలో పలువురు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఉప...

By Medi Samrat  Published on 28 Feb 2026 7:00 PM IST


21కి పెరిగిన మృతుల సంఖ్య.. ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు
21కి పెరిగిన మృతుల సంఖ్య.. ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి పెరిగింది.

By Medi Samrat  Published on 28 Feb 2026 6:10 PM IST


కరీంనగర్ లో మెగా సిఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించిన కిస్నా
కరీంనగర్ లో మెగా సిఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించిన కిస్నా

హరి కృష్ణ గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక వజ్ర మరియు బంగారు ఆభరణాల బ్రాండ్ అయిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ, నేడు కరీంనగర్ లోని కిస్నా...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 Feb 2026 6:00 PM IST


అక్కడికి విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
అక్కడికి విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on 28 Feb 2026 5:51 PM IST


ఇరాన్ ప్రజలకు ట్రంప్ సందేశం ఇదే.. ప్రభుత్వాన్ని ప్రజలు చేజిక్కించుకుంటారా.?
ఇరాన్ ప్రజలకు ట్రంప్ సందేశం ఇదే.. ప్రభుత్వాన్ని ప్రజలు చేజిక్కించుకుంటారా.?

ఇరాన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా అమెరికా సైనిక దాడులు జరుగుతున్నాయని, మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి అంటూ...

By Medi Samrat  Published on 28 Feb 2026 5:30 PM IST


హరీష్ రావు బాధితుడే.. ఎంత కష్టపడినా కేటీఆర్ తర్వాతే.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
'హరీష్ రావు బాధితుడే.. ఎంత కష్టపడినా కేటీఆర్ తర్వాతే'.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి హరీష్ రావు బాధితుడేన‌ని.. ఆయ‌న‌ ఎంత కష్టపడినా కేటీఆర్ తర్వాతేన‌ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.

By Medi Samrat  Published on 28 Feb 2026 4:53 PM IST


భారతీయులకు అలర్ట్.. భారత ఎంబసీ కీలక సూచనలు.!
భారతీయులకు అలర్ట్.. భారత ఎంబసీ కీలక సూచనలు.!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. శనివారంతెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా వైమానిక దాడులు చేశాయి.

By Medi Samrat  Published on 28 Feb 2026 4:50 PM IST


ప్రభుత్వ సెలూన్ ప్రారంభం.. ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుందామా.?
ప్రభుత్వ సెలూన్ ప్రారంభం.. ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుందామా.?

కర్ణాటకలోని గడగ్ జిల్లాలో దళితులకు సెలూన్ షాపుల్లో జుట్టు కత్తిరించడానికి నిరాకరించిన ఘటనకు వ్యతిరేకంగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on 28 Feb 2026 4:20 PM IST


Kakinada : భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం
Kakinada : భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం

కాకినాడ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో భారీ పేలుడు...

By Medi Samrat  Published on 28 Feb 2026 3:42 PM IST


67 ఏళ్ల త‌ర్వాత సంచ‌ల‌నం.. రంజీ ఛాంపియన్‌గా నిలిచిన జమ్మూ కశ్మీర్
67 ఏళ్ల త‌ర్వాత సంచ‌ల‌నం.. రంజీ ఛాంపియన్‌గా నిలిచిన జమ్మూ కశ్మీర్

భారత దేశవాళీ క్రికెట్‌లో జమ్మూ కశ్మీర్ చరిత్ర లిఖించింది. 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది.

By Medi Samrat  Published on 28 Feb 2026 3:40 PM IST


భారత్-పాక్ మ‌ధ్య‌ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ జరిగే అవ‌కాశం..!
భారత్-పాక్ మ‌ధ్య‌ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ జరిగే అవ‌కాశం..!

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌ల గురించి అభిమానుల్లో చాలా ఉత్కంఠ నెలకొంది. 2026 T20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో రెండు జట్లు తలపడ్డాయి.

By Medi Samrat  Published on 28 Feb 2026 3:04 PM IST


Share it