తాజా వార్తలు - Page 839
Telangana : ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు జూలై నుండి JEE మెయిన్, NEET, CLAT...
By Medi Samrat Published on 21 Jun 2025 3:25 PM IST
ఎమ్మెల్యేను దేశం దాటించాలని చూశారు.. కేటీఆర్, హరీష్లపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నందుకు కేటీఆర్, హరీష్ రావులకు సిగ్గుండాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు
By Medi Samrat Published on 21 Jun 2025 3:07 PM IST
అవును.. ఆ దర్శకుడు చనిపోయారు..!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన గుజరాతీ ఫిల్మ్ డైరెక్టర్ మహేశ్ కలావాడియా మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.
By M.S.R Published on 21 Jun 2025 2:39 PM IST
పంత్ కు దండం పెట్టిన రాహుల్
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టు మొదటి రోజు భారత బ్యాటర్లు సత్తా చాటారు.
By Medi Samrat Published on 21 Jun 2025 2:30 PM IST
గుడ్న్యూస్.. ఒక్కసారిగా 700 రూపాయలు పెన్షన్ పెంపు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలోని పెన్షనర్లకు శుభవార్త తెలిపారు.
By M.S.R Published on 21 Jun 2025 2:22 PM IST
Telangana: సాయంత్రం లోపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 6.30 గంటల లోపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
By అంజి Published on 21 Jun 2025 2:12 PM IST
దారుణం.. చేతులు కట్టివేయబడి.. ఉరివేసుకుని కనిపించిన బీజేపీ నేత
పశ్చిమ బెంగాల్లో శనివారం బిజెపి మైనారిటీ సెల్ నాయకుడి మృతదేహం చేతులు కట్టి వేలాడుతూ కనిపించింది.
By అంజి Published on 21 Jun 2025 1:17 PM IST
నిజమెంత: G7 దేశాధినేతల గ్రూప్ ఫోటోలో ప్రధాని మోదీకి స్థానం నిరాకరించారా?
51వ G7 సమ్మిట్ జూన్ 16-17 తేదీలలో కెనడాలోని ఆల్బెర్టాలోని కననాస్కిస్లో జరిగింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Jun 2025 12:10 PM IST
తెలంగాణ సర్కార్ భారీ గుడ్న్యూస్.. విద్యుత్ ఉద్యోగులకు డీఏ ప్రకటన
విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. 2 శాతం డీఏ (డియర్ అలవెన్స్) పెంచుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి...
By అంజి Published on 21 Jun 2025 11:24 AM IST
తెలంగాణలో ఘోరం.. ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పొదల్లోకి లాగి, నోట్లో గుడ్డలు కుక్కి..
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఘోరం జరిగింది. తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
By అంజి Published on 21 Jun 2025 10:45 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి: బండి సంజయ్
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
By అంజి Published on 21 Jun 2025 10:04 AM IST
ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. రెండేళ్ల తర్వాత టైటిల్ కైవసం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుక్రవారం-శనివారం మధ్య రాత్రి చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 21 Jun 2025 9:55 AM IST











