తాజా వార్తలు - Page 590
వరకట్న వేధింపులు.. ఇంట్లో ఉరివేసుకున్న గర్భిణీ టెక్కీ
బెంగళూరులో వరకట్న వేధింపులకు సంబంధించిన మరో మరణం వెలుగులోకి వచ్చింది. 27 ఏళ్ల మహిళ తన ఇంట్లో ఉరివేసుకుని మరణించిందని
By అంజి Published on 29 Aug 2025 6:45 AM IST
ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 300+ సీట్లు.. మోదీతోనే ప్రజలు.. సర్వేలో తేలిన విషయాలు ఇవే
మూడు ప్రధాన అసెంబ్లీ ఎన్నికలలో వరుస విజయాల తర్వాత, ఈరోజు లోక్సభ ఎన్నికలు జరిగితే NDA ఆధిపత్య ప్రదర్శన కనబరిచి 324 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని..
By అంజి Published on 29 Aug 2025 6:32 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి
ఆకస్మిక ధన లాభసూచనలున్నవి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరులతో...
By జ్యోత్స్న Published on 29 Aug 2025 6:19 AM IST
హోం గార్డుల స్వరాష్ట్రాల బదిలీ సమస్యను పరిష్కరించండి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం సచివాలయంలో కలిశారు.
By Medi Samrat Published on 28 Aug 2025 9:15 PM IST
హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుకు బెయిల్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుకు హైకోర్టులో భారీ ఊరట దక్కింది.
By Medi Samrat Published on 28 Aug 2025 8:30 PM IST
మన హెలికాప్టర్లు అక్కడ తిరగడంతోనే సహాయక చర్యల్లో ఆలస్యం : కేటీఆర్
భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
By Medi Samrat Published on 28 Aug 2025 7:35 PM IST
క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు
ఏపీలోని క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Medi Samrat Published on 28 Aug 2025 6:53 PM IST
బలమైన పునరుద్ధరణకు సిద్ధంగా దేశీయ డిమాండ్: పీఎల్ క్యాపిటల్
పండుగ సీజన్ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉన్న బహుళ అనుకూలతల కారణంగా దేశీయ డిమాండ్లో బలమైన పెరుగుదలకు పరిస్థితులు సిద్ధమయ్యాయని
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 Aug 2025 6:30 PM IST
యూరియా సరఫరాపై రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పిన మంత్రి
రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరోక శుభవార్త తెలిపారు.
By Medi Samrat Published on 28 Aug 2025 5:57 PM IST
ఉల్లి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
ఇబ్బందుల్లో ఉన్న ఉల్లి రైతును ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 28 Aug 2025 5:18 PM IST
స్మార్ట్ ఓనర్ షిప్ ప్లాన్ ను ప్రవేశపెట్టిన లెక్సస్ ఇండియా
భారతదేశంలో ప్రీమియం లగ్జరీ కార్లు అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది లెక్సస్.
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 Aug 2025 4:45 PM IST
చైనా పర్యటనకు ప్రధాని మోదీ.. జిన్పింగ్తో భేటీ ఎప్పుడంటే..?
ట్రంప్ టారిఫ్ వార్ నడుమ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ల మధ్య సమావేశం తేదీ ఖరారైంది.
By Medi Samrat Published on 28 Aug 2025 4:23 PM IST














