తాజా వార్తలు - Page 581

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
3 dead, planes collide in mid-air, landing, Fort Morgan airport
గాల్లోనే ఢీకొన్న 2 చిన్న విమానాలు.. ముగ్గురు మృతి

ఫోర్ట్ మోర్గాన్ మున్సిపల్ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం రెండు చిన్న విమానాలు గాల్లో ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.

By అంజి  Published on 1 Sept 2025 6:51 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లాభం

మీ ఆత్మవిశ్వాసం పెరిగి ముందడుగు వేస్తారు. వృత్తి పరంగా మంచి పురోగతి ఉంటుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లాభం పొందుతారు....

By జ్యోత్స్న  Published on 1 Sept 2025 6:39 AM IST


Ex Minister Harish Rao, Medigadda barrage, Telangana, Kaleshwaram Project
మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం సొంత నిర్ణయం కాదు: హరీష్‌ రావు

కాళేశ్వరంపై ఆదివారం నాడు చర్చ పెట్టారంటనే ప్రభుత్వం కుట్ర కనపడుతోందని మాజీ మంత్రి హరీష్‌ రావు అసెంబ్లీలో ఆరోపించారు.

By అంజి  Published on 31 Aug 2025 9:30 PM IST


AP government, pension distribution, NTR Bharosa pensions
గుడ్‌న్యూస్‌.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల పంపిణీకి నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీర్ భరోసా పెన్షన్ పథకం కింద సెప్టెంబర్ ఒకటవ..

By అంజి  Published on 31 Aug 2025 8:45 PM IST


CM Revanth, education sector, Telangana
తెలంగాణలో విద్యా రంగాన్ని ఒక సవాలుగా తీసుకున్నాం: సీఎం రేవంత్‌

దేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి విద్య ఒక్కటే మార్గమని, అందుకే తెలంగాణలో విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి...

By అంజి  Published on 31 Aug 2025 8:00 PM IST


coalition government, APnews, ration card holders, Minister Nadendla Manohar
రేషన్‌ కార్డుదారులకు తీపికబురు చెప్పిన ఏపీ సర్కార్‌

రేషన్‌ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. రేషన్‌షాపుల్లో రాగులు, నూనె, గోధుమపిండి, కందిపప్పు అందిస్తామని మంత్రి నాదెండ్ల...

By అంజి  Published on 31 Aug 2025 7:29 PM IST


Minister Uttam Kumar Reddy, Assembly, Kaleshwaram project, Medigadda Barrage
'మేడిగడ్డ కూలింది అందుకే'.. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌ సంచలన వ్యాఖ్యలు

రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఐదేళ్లలో 101 టీఎంసీలు మాత్రమే వాడుకున్నారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు.

By అంజి  Published on 31 Aug 2025 6:45 PM IST


arrest, murder, wife and mother-in-law , Delhi,Rohini, Crime
గిఫ్ట్‌ల విషయంలో గొడవ.. భార్య, అత్తని కత్తెరతో పొడిచి చంపిన వ్యక్తి

ఢిల్లీలోని రోహిణిలో జంట హత్యలు కలకలం రేపాయి. ఓ వ్యక్తి తన భార్యను, అత్తగారిని కత్తెరతో పొడిచి చంపిన ఘటన నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

By అంజి  Published on 31 Aug 2025 5:48 PM IST


Telangana, Survey map, land registration
భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌

తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ సేవలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి.

By అంజి  Published on 31 Aug 2025 5:00 PM IST


14-year-old boy collapses,  Telangana Minorities Residential School,  Yakutpura
Telangana: స్కూల్‌లో 14 ఏళ్ల బాలుడు కుప్పకూలి మృతి

తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బాయ్స్ యాకుత్‌పురాలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

By అంజి  Published on 31 Aug 2025 4:21 PM IST


CM Revanth, BRS, BC reservations, Telangana
బీసీ రిజర్వేషన్లను బీఆర్‌ఎస్‌ అడ్డుకుంటోంది: సీఎం రేవంత్‌

విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) 42% కోటా కల్పించేందుకు ఉద్దేశించిన కీలకమైన రిజర్వేషన్ బిల్లుల ఆమోదాన్ని

By అంజి  Published on 31 Aug 2025 3:40 PM IST


Six men, Odisha,  Crime, Udala police limits
వ్యాన్‌లో యువతిపై ఆరుగురు గ్యాంగ్‌ రేప్‌.. కేకలు పెడుతోందని చివరికి..

ఒడిశాలో మరో దారుణం జరిగింది. శుక్రవారం సాయంత్రం ఉడాల పోలీసు స్టేషన్‌ పరిధిలోని రాష్ట్ర రహదారిపై 21 ఏళ్ల యువతిపై ప్యాసింజర్ వ్యాన్‌లో ఆరుగురు వ్యక్తులు...

By అంజి  Published on 31 Aug 2025 3:02 PM IST


Share it