తాజా వార్తలు - Page 451
షాకింగ్.. కాలేజీ వాటర్ ట్యాంక్లో మృతదేహం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగిన విద్యార్థులు
ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో ఒళ్లు గగుర్పుడుచే ఘటన చోటు చేసుకుంది. మహామృషి దేవరహ బాబా మెడికల్ కాలేజీలో...
By అంజి Published on 8 Oct 2025 11:39 AM IST
అడ్లూరిపై వ్యాఖ్యల దుమారం, పొన్నం ఏమన్నారంటే?
సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు
By Knakam Karthik Published on 8 Oct 2025 11:28 AM IST
పిన్ లేకుండానే UPI ట్రాన్సాక్షన్స్, నేటి నుంచి కొత్త ఫీచర్
యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 11:13 AM IST
రష్యా-భారత్ రక్షణ సహకారంలో మరో కీలక పరిణామం
రష్యా – భారత్ రక్షణ సహకారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 8 Oct 2025 10:58 AM IST
విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్.. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: రిపోర్ట్
విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ క్లస్టర్ను నిర్మించడానికి గూగుల్ 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,730 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.
By అంజి Published on 8 Oct 2025 10:47 AM IST
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఫ్రీగా టికెట్ల తేదీలు మార్పు
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 10:39 AM IST
Hyderabad: ముస్లింల శ్మశాన వాటికకు భూమి కేటాయింపు.. చెలరేగిన వివాదం
షేక్పేటలోని ఈద్గా, చౌకండి మసీదుల సమీపంలో ముస్లిం శ్మశానవాటిక కోసం తెలంగాణ వక్ఫ్ బోర్డు సుమారు 2,500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించడంతో హైదరాబాద్...
By అంజి Published on 8 Oct 2025 10:19 AM IST
Jublieehills byPoll: నవీన్ యాదవ్కు టికెట్ నిరాకరించే యోచనలో కాంగ్రెస్!
యూసుఫ్గూడలో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేసినందుకు కేసు నమోదు కావడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే పోటీలో కాంగ్రెస్ నాయకుడు నవీన్...
By అంజి Published on 8 Oct 2025 9:31 AM IST
Video: హైవేపై ఎల్పీజీ ట్రక్కును ఢీకొట్టిన ట్యాంకర్.. భారీ మంటలు, పేలుళ్లు
మంగళవారం రాత్రి జైపూర్-అజ్మీర్ హైవేపై డూడులోని సన్వర్ద ప్రాంతం సమీపంలో ఎల్పిజి సిలిండర్లతో నిండిన ట్రక్కును.. ట్యాంకర్ ఢీకొనడంతో..
By అంజి Published on 8 Oct 2025 8:44 AM IST
ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీ
కాకినాడ జిల్లాలోని యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ, దానికి ఆనుకుని ఉన్న తీరప్రాంత గ్రామాలలోని మత్స్యకారులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న..
By అంజి Published on 8 Oct 2025 8:00 AM IST
TGSRTCలో ఉద్యోగాలు.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ)లో 1743 ఉద్యోగాల భర్తీకి నేడు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
By అంజి Published on 8 Oct 2025 7:38 AM IST
హిమాచల్ప్రదేశ్లో టూరిస్ట్ బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు.. 18 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఓ టూరిస్ట్ బస్సుపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
By అంజి Published on 8 Oct 2025 7:19 AM IST














