తాజా వార్తలు - Page 391
ఏపీలో ఆ వ్యాధి కారణంగా 20 మంది మృతి..హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన
అనుమానిత మెలియోయిడోసిస్ మరణాల గురించి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తురకపాలెం గ్రామంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది
By Knakam Karthik Published on 8 Sept 2025 12:22 PM IST
ఆర్టీసీ బస్సు సీటులో కర్చీప్ వేసినంత మాత్రాన ఆ సీటు మనదవుతుందా?
తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.
By అంజి Published on 8 Sept 2025 12:00 PM IST
ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్కు బీఆర్ఎస్ దూరం..ఎందుకంటే?
ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది
By Knakam Karthik Published on 8 Sept 2025 11:12 AM IST
స్నానం చేస్తుండగా వీడియో తీశాడని.. మామపై బిజెపి ఎంపీ సోదరి ఆరోపణ.. అసలేమైందంటే?
ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో ఫరూఖాబాద్ బిజెపి ఎంపి ముఖేష్ రాజ్పుత్ సోదరిపై దాడి జరిగింది. ముఖేష్ రాజ్పుత్ సోదరి రీనా రాజ్పుత్పై ఆమె మామ కర్రతో...
By అంజి Published on 8 Sept 2025 11:08 AM IST
కొత్త వీసా రూల్ను ప్రవేశపెట్టిన అమెరికా..భారతీయులకు ఇబ్బందులే
వలసేతర వీసా దరఖాస్తుదారులందరూ వారి పౌరసత్వం లేదా నివాస దేశంలో మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అమెరికా కొత్త వీసా నియమాన్ని ప్రవేశపెట్టింది.
By Knakam Karthik Published on 8 Sept 2025 10:48 AM IST
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ ఎంపీల వర్క్షాప్
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమవుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు రోజుల వర్క్షాప్ను ప్రారంభించింది.
By Knakam Karthik Published on 8 Sept 2025 10:32 AM IST
Andhrapradesh: జైలు వార్డర్పై దాడి చేసి పారిపోయిన రిమాండ్ ఖైదీల అరెస్టు
ఆంధ్రప్రదేశ్లోని చోడవరం సబ్-జైలు నుండి హింసాత్మకంగా తప్పించుకున్న ఇద్దరు రిమాండ్ ఖైదీలను 24 గంటల్లోనే పట్టుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 8 Sept 2025 10:20 AM IST
రష్యాపై కొత్త చర్యలకు సిద్ధమని ట్రంప్ వార్నింగ్..భారత్పైనా ప్రభావం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్రమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం రష్యాపై “రెండో దశ ఆంక్షలు” విధించేందుకు సిద్ధమని సంకేతం...
By Knakam Karthik Published on 8 Sept 2025 10:18 AM IST
నేడు ఈ రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే?
చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో ఆలోచించి మాట్లాడాలి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగాలలో...
By జ్యోత్స్న Published on 8 Sept 2025 9:43 AM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్న్యూస్!
స్టీల్, సిమెంట్పై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కొంత భారం తగ్గనుంది.
By అంజి Published on 8 Sept 2025 9:33 AM IST
Hyderabad: నగరంలో పారిశుద్ధ్య డ్రైవ్.. ఒక్క రోజే 11,000 టన్నుల చెత్త తొలగించిన జీహెచ్ఎంసీ
నగరం అంతటా 11 రోజుల గణేష్ చతుర్థి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన తర్వాత..
By అంజి Published on 8 Sept 2025 9:05 AM IST
ఒప్పందానికి అంగీకరించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. ఇదే నా చివరి హెచ్చరిక..!
పాలస్తీనా తిరుగుబాటు గ్రూపు హమాస్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
By Medi Samrat Published on 8 Sept 2025 8:57 AM IST














