తాజా వార్తలు - Page 389
నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత
హిమాలయ దేశమంతటా నిరసనకారులు, భద్రతా దళాల మధ్య హింసాత్మక ఘర్షణల కారణంగా 20 మంది మరణించగా..
By అంజి Published on 9 Sept 2025 6:36 AM IST
నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎన్డీఏ, ఇండియా కూటములు మధ్య తీవ్ర పోరు
నేడు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ పార్టీ సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ప్రతిపక్ష భారత కూటమి అభ్యర్థి,...
By అంజి Published on 9 Sept 2025 6:25 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్ని వైపుల నుండి ఆదాయం
ఇంట బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అన్నివైపుల నుండి ఆదాయం...
By జ్యోత్స్న Published on 9 Sept 2025 6:15 AM IST
రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా.. ఫలించిన సీఎం కృషి
ప్రస్తుతం దేశ వ్యవసాయ రంగములో యూరియా సరఫరా సంక్షోభం ,ప్రతిష్టంభన ఏర్పడిన ఈ కీలక సమయములో
By Medi Samrat Published on 8 Sept 2025 9:15 PM IST
నేపాల్లో హింసాత్మకంగా మారిన 'జెన్ జీ' నిరసనలు.. 18కి చేరిన మృతుల సంఖ్య
నేపాల్లో సోషల్ మీడియా నిషేధం తర్వాత చెలరేగిన Gen-Z ఉద్యమంలో మరణించిన వారి సంఖ్య 18కి పెరిగింది.
By Medi Samrat Published on 8 Sept 2025 9:00 PM IST
Rain Alert : సెప్టెంబర్ 12 వరకూ జాగ్రత్తగా ఉండాల్సిందే..!
సెప్టెంబర్ 8 నుండి 12 వరకు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం విభాగం IMD...
By Medi Samrat Published on 8 Sept 2025 8:30 PM IST
Video : అమెరికాలో దొంగతనం చేస్తూ పట్టుబడిన భారతీయ మహిళ
అమెరికాలోని టార్గెట్ స్టోర్ లో దొంగతనం చేస్తూ పట్టుబడిన తర్వాత పోలీసుల విచారణ గదిలో ఒక భారతీయ మహిళ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By Medi Samrat Published on 8 Sept 2025 8:00 PM IST
విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్.. సీఎం సమక్షంలో కుదిరిన ఒప్పందం
విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్సీ-జీవీఎంసీ...
By Medi Samrat Published on 8 Sept 2025 7:30 PM IST
ఈతకొడితే చాలు.. మెదడులోకి ప్రవేశించే వైరస్..!
సోమవారం నాడు మరొకరు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే అరుదైన, ప్రాణాంతకమైన మెదడు సంబంధిత ఇన్ఫెక్షన్ కు గురై కేరళలో మరణించారు.
By Medi Samrat Published on 8 Sept 2025 7:04 PM IST
వినూత్న పథకాలతో రోడ్మ్యాప్ను ఆవిష్కరించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చడానికి, పర్యాటక రంగంలో స్థిరమైన వృద్ధిని తీసుకుని రావడానికి, పెట్టుబడులను...
By Medi Samrat Published on 8 Sept 2025 6:27 PM IST
ఆర్టీసీ బస్సుల్లో నేత్రాల తరలింపు..వినూత్న కార్యక్రమానికి TGSRTC శ్రీకారం
సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్ఆర్టీసీ తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన నేత్రాలను ఉచితంగా తమ...
By Knakam Karthik Published on 8 Sept 2025 5:47 PM IST
ఆ నౌకలో వచ్చే యూరియాను ఏపీకి కేటాయించండి..నడ్డాకు సీఎం చంద్రబాబు ఫోన్
యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 8 Sept 2025 5:25 PM IST














