తాజా వార్తలు - Page 255
పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి
కాబూల్: పాకిస్థాన్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ దేశీయ క్రికెట్ క్రీడాకారులు మృతి చెందారు.
By Knakam Karthik Published on 18 Oct 2025 8:40 AM IST
నేడు ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరగనుంది
By Knakam Karthik Published on 18 Oct 2025 8:09 AM IST
తెలంగాణలో 3 రోజులు వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది
By Knakam Karthik Published on 18 Oct 2025 7:18 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 18 Oct 2025 7:03 AM IST
నేడు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్
నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి.
By Knakam Karthik Published on 18 Oct 2025 6:48 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.
By జ్యోత్స్న Published on 18 Oct 2025 6:38 AM IST
ఫిట్గా ఉంటే అతడు కూడా జట్టులో ఉండేవాడు : అగార్కర్
ఆస్ట్రేలియాలో వైట్-బాల్ టూర్ నుండి తనను తప్పించినందుకు భారత పేసర్ మహ్మద్ షమీ ఇటీవల బీసీసీఐ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు.
By Medi Samrat Published on 17 Oct 2025 9:30 PM IST
ఉలిక్కిపడ్డ సత్యసాయి జిల్లా
ఏపీలో ఉగ్రవాదుల కలకలం రేగింది.
By Medi Samrat Published on 17 Oct 2025 9:00 PM IST
దీపావళికి మీ ఇంటికి బంగారం, వెండి వచ్చేస్తాయి.. ఫోన్లో ఆర్డర్ చేస్తే చాలు 10 నిమిషాల్లో..
భారతదేశం వ్యాప్తంగా ఐదు రోజుల పాటు జరిగే దీపావళి పండుగ శుభప్రదంగా ప్రారంభమయ్యే ధంతేరాస్ పురస్కరించుకుని , భారతదేశపు అగ్రశ్రేణి త్వరిత వాణిజ్య వేదిక...
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 Oct 2025 8:42 PM IST
స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రీతి జి జింటా
భారతదేశంలోని ప్రముఖ ఫైన్ జువెలరీ బ్రాండ్లలో ఒకటైన స్వ డైమండ్స్, ప్రముఖ భారతీయ నటి ప్రీతి జి జింటాను తమ బ్రాండ్ అంబాసిడర్గా స్వాగతించడం ద్వారా ఒక...
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 Oct 2025 8:33 PM IST
అది నిజమని తేలితే.. మేమే సన్మానం చేస్తాం : గుడివాడ అమర్ నాథ్
వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు అంటున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
By Medi Samrat Published on 17 Oct 2025 8:30 PM IST
గ్లోబల్ బ్రాండ్స్లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్కు 5వ ర్యాంక్
గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్బ్రాండ్ ప్రకటించిన ‘బెస్ట్ గ్లోబల్ బ్రాండ్స్’ జాబితాలో తమకు 5వ ర్యాంక్ లభించినట్లు శాంసంగ్ నేడు వెల్లడించింది....
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 Oct 2025 8:28 PM IST














