తాజా వార్తలు - Page 255

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Coimbatore, man kills wife, posts selfie with body, Crime, Tamilnadu
భార్యను నరికి చంపిన భర్త.. డెడ్‌బాడీతో సెల్ఫీ దిగి.. 'ద్రోహానికి ప్రతిఫలం' అంటూ స్టేటస్‌

కోయంబత్తూరులో ఒక వ్యక్తి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహంతో దిగిన సెల్ఫీని...

By అంజి  Published on 1 Dec 2025 7:15 AM IST


Cyclone Dithva effect, Extremely heavy rains, AP, Telangana, Holiday, schools
ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

దిత్వా తుఫాను ప్రభావంతో నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్‌ జైన్‌...

By అంజి  Published on 1 Dec 2025 7:08 AM IST


CM Revanth Redd, Telangana Rising-2047, vision document,nation
తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రం.. త్వరలోనే జాతికి అంకితం

ప్రభుత్వం గతాన్ని ఒక అనుభవంగా, ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తుకు స్పష్టమైన ప్రణాళికలను రచించుకుని...

By అంజి  Published on 1 Dec 2025 6:53 AM IST


horoscsope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆర్థికంగా పురోగతి.. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు

చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది ఇంటా...

By జ్యోత్స్న  Published on 1 Dec 2025 6:30 AM IST


ఆర్తి యాదవ్.. దూకేసారా..? తోసేశారా.?
ఆర్తి యాదవ్.. దూకేసారా..? తోసేశారా.?

ఉత్తరప్రదేశ్‌లో భారత నేవీ అధికారి భార్య రైలు ప్రయాణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

By Medi Samrat  Published on 30 Nov 2025 9:10 PM IST


రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీ.. 11 మంది దుర్మ‌ర‌ణం
రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీ.. 11 మంది దుర్మ‌ర‌ణం

తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందగా, దాదాపు 40 మంది గాయపడ్డారు.

By Medi Samrat  Published on 30 Nov 2025 8:43 PM IST


సర్జికల్ బ్లేడు లోపలే ఉంచి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు.. మంత్రి సీరియ‌స్ యాక్ష‌న్..!
సర్జికల్ బ్లేడు లోపలే ఉంచి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు.. మంత్రి సీరియ‌స్ యాక్ష‌న్..!

కాకినాడ జిల్లా తునిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ యువకుడికి శస్త్రచికిత్స సమయంలో సర్జికల్ బ్లేడును లోపలే పెట్టి కుట్టేసిన ఘటనలో ఆర్థోపెడిక్ వైద్యుడు...

By Medi Samrat  Published on 30 Nov 2025 7:30 PM IST


Cyclone Ditwah : రేపు స్కూళ్లకు సెలవు
Cyclone Ditwah : రేపు స్కూళ్లకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

By Medi Samrat  Published on 30 Nov 2025 6:40 PM IST


డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్..!
డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్..!

సోమవారం నుంచి కొత్త మాసం ప్రారంభం కానుంది. డిసెంబర్ 1 నుండి దేశంలో కొన్ని మార్పులు జరగనున్నాయి.

By Medi Samrat  Published on 30 Nov 2025 6:20 PM IST


హెచ్ఐవీ నియంత్రణలో ఏపీ ప్రథమం
'హెచ్ఐవీ' నియంత్రణలో ఏపీ ప్రథమం

హెచ్ఐవీ కేసుల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

By Medi Samrat  Published on 30 Nov 2025 5:35 PM IST


Telangana : 66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Telangana : 66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణా రాష్ట్ర జ్యూడిషియల్ సర్వీసులో సివిల్ జడ్జెస్ (జూనియర్ డివిజన్ ) స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్-లైన్ పద్దతిలో అర్హులైన వారినుండి...

By Medi Samrat  Published on 30 Nov 2025 4:50 PM IST


చరిత్ర సృష్టించిన రోహిత్‌శర్మ
చరిత్ర సృష్టించిన రోహిత్‌శర్మ

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. రాంచీలో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కించుకుంది.

By Medi Samrat  Published on 30 Nov 2025 4:17 PM IST


Share it